PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని మిషన్ భగీరథ పైప్లైన్ కలెక్షన్ నుండి మoచి నీళ్లు వృధాగా పోతున్నాయని మునిసిపల్ విధులు నిర్వహిస్తున్న అధికారికి వినతి పత్రం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టంణంలోని పురాణబజార్ లో గల దాస్ హనుమాన్ ఆలయం ముందర మిషన్ భగీరథ పైప్ కనెక్షన్ నుండి నీరు వృధగ పొంతుంది అని ఇక్కడ కొళాయి ఏర్పాటు చేయలని కిసాన్ గల్లీకి చెందిన కాసరోల్ల ప్రవీణ్ మున్సిపాల్ విదులు నిర్వహిస్తున్న వికాస్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు..

రుద్రూర్, డిసెంబర్ 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారాం, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము, పత్తి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దాం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్(ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ పిలుపు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ పిలుపును ఇచ్చారు అమరుడు పిట్ల. ఎల్లన్న స్వగ్రామం అయినా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం నాడు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ, వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధాని మోడీ చర్యలని వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్ధం కండి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ సిపిఐ ఎంఎల్ వి ప్రభాకర్ పిలుపు మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం.(MGNRAMGA) రద్దు చేయడానికి పేరు మార్పిడి భారత్_గ్యారెంటీ ఫర్ రోజుగా ర్ అండ్ ఆ జీవికా మిషన్ పేరుతో బిల్లు తెచ్చి వ్యవసాయ కూలీలకు శతగోపంపెడుతున్న ప్రధాని మోడీ చర్యల్ని వ్యతిరేకిస్తూ ఆందోళన సిద్ధం కండి…వి. ప్రభాకర్ . పిలుపు…..అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఏ ఐ యు కె ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మానం

సన్మానించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన బుగ్గ క్రిష్ణ, ఉప సర్పంచ్ లక్ష్మి రాము,కడియాల కుంట గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మూడవత్ రాజు నాయక్ చౌహన్, ఉప సర్పంచ్ తౌసింగ్, వార్డు సభ్యుల మమతా శ్రీనివాస్,నిహారిక మహేష్, బెరుమాలి రమేష్, కొత్తపేట చందు, డిజె ప్రవీణ్,కుమ్మరి మహేష్,మాజీ ఎంపీటీసీ

Scroll to Top