PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వడ్డెర సమస్యలు పరిష్కరించండి జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య

పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ . నెల్లూరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తుల కృష్ణయ్య విజయవాడ గొల్లపూడి బీసీ సంక్షేమ భవనంలో మొదటిసారి జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు . జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని వడ్డెర కులస్తులకు జరుగుతున్న అనేక సమస్యలపై చర్చించి బోర్డు సమావేశంలో అనేక తీర్మానాలు చేసి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తండా అభివృద్ధికి సహకరిస్తా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్ కు సన్మానం మాజీ సర్పంచ్ మరియు డిప్యూటీ సర్పంచ్ వార్డ్ నెంబర్లకు సన్మానం ( పయనించే సూర్యుడు డిసెంబర్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా నూతన సర్పంచ్ గా ఎన్నికైన మూడవత్ రాజు నాయక్ చౌహన్ ను షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈరోజు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కడియాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్సీ కాలనీ టెంపుల్ ప్రహరీ నిర్మాణం పనులు ప్రారంభం

పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ లో ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రహరీ నిర్మాణం పనులు ప్రారంబం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో తాళ్లూరి గిరినాయుడు సూచన మేరకు చేజర్ల మండల కేంద్రలో ఎస్సీ కాలనీ లో గల శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రహరీ నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది.ఈ టెంపుల్ నిర్మాణానికి దేవాదాయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ లో మరికొన్ని పరిశ్రమలు సంక్రాంతి నాటికి ప్రారంభం

ఫుడ్ పార్క్ పురోగతి పై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కల్సి మంత్రి తుమ్మల సమీక్ష పయనించే సూర్యుడు డిసెంబర్ 16( పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :ఫుడ్ పార్క్ లో 615 కోట్లు ఆక్వా ప్రాజెక్ట్ పెట్టుబడులు పెట్టనున్న దీపక్ నెక్స్ జెన్ గ్రూఫ్ బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ కు రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల 2016 లో శంకుస్థాపన గత ప్రభుత్వంలో పడావు పడ్డ ఫుడ్ పార్క్ .రోడ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ జవాన్ గుర్రపు రాజన్న ఆకస్మిక మృతి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్‌గల్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సొర్సింగ్ జవాన్ గా పని చేస్తున్న గుర్రపు రాజన్న ( 55 ) ఆకస్మికంగా మృతి చెందారు. నిత్యం మాదిరిగానే ఉదయం డ్యూటీ కి వచ్చిన ఉద్యోగి చాతిలో నొప్పిగా ఉందని తోటి ఉద్యోగులకు చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెల్లిన అతను ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. జవాన్ మృతి

Scroll to Top