PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని కలిసిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి. పద్మ జగన్,వార్డ్ సభ్యులు.పాపన్నపేట

.డిసెంబర్.15(జనంన్యూస్) మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని సోమవారం వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో మర్యాదపూర్వకంగాకలిశారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి.పద్మ జగన్ ను వార్డ్ సభ్యులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం మాముడూరు,తూర్పుపల్లిరైతు సేవా కేంద్రం నందు మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గుంట నక్క అనుకున్నారు.. కానీ ఇది చూసినపుడు విశ్వాసం మాయం!

పయనించే సూర్యుడు న్యూస్ :తిరుమల–తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతాలు, దట్టమైన కొండ అడవుల్లో మాత్రమే కనిపించే అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లులు ఇప్పుడు కరీంనగర్ లో దర్శనమిస్తున్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో నాలుగు సార్లు పునుగు పిల్లులు కనబడ్డాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని..ఈ జీవిని స్థానికులు..ఆసక్తి గా తిలకించారు. మళ్ళీ..కరీంనగర్ హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి నివాసంలో పునుగు పిల్లి కనిపించడంతో స్థానికులు ఒక్కసారి అవక్కాయారు.. ఇంటి ఆవరణలో దాగి ఉన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ స్థాయి కబడ్డి పోటీలకు తండ క్రీడా క్రీడాకారిణి ఉష

పయనించే సూర్యుడు గాంధారి 17/12/25 జాతీయ స్థాయి ఎస్జీఫ్ అండర్ 17 బాలికల కబడ్డి పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం కు చెందిన బానోత్ ఉష ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు,గుడివెనక తండ గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ విఠల్, మంగతీ బాయిల రెండవ కూతురు ఉష స్తానిక పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటుంది, క్రీడల్లో చురుకుగా కనబడటంతో వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టును ఆశ్రయిస్తామని మాజీ సీఎం జగన్ వ్యాఖ్య

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది.  అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇంతకు ముందు ఇళ్లు కూలిన బాధితులు జగన్‌కు

Scroll to Top