PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి మండలంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పర్యటన”.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టేకులపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతిలో ఎన్నికల ప్రచారం పయనించే సూర్యుడు డిసెంబర్ 15 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: సోమవారంమద్రాస్ తండా”చుక్కాలబోడు” గ్రామ పంచాయతిలో మొదలైన ప్రచారం ఘన స్వాగతం పలికిన ఆడపడుచులు, డీజే మోతలతో, డాన్సులతో మోత మోగిన గ్రామాలుఎమ్మెల్యే కోరం కనకయ్య రాకతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం…. గ్రామంలో పండగ వాతారణంలో ఎన్నికల ప్రచారం”కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చుక్కాలబోడు సర్పంచ్ అభ్యర్థి”భూక్యా సర్దార్ “మద్రాస్ తండా అభ్యర్థి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా సులానగర్ పంచాయతీ బిఆర్ఎస్ అభ్యర్థి గుగులోతు లక్ష్మి నాయక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి సులానగర్ గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుతో పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గుగులోతు లక్ష్మా నాయక్ సులానగర్ పంచాయతీ ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు మరియు వార్డు మెంబర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ. తనకు కేటాయించిన ‘బ్యాట్ ‘గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. సోమవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మానాలా గ్రామ మరియు వివిధ తండల నుండి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మెంబర్లు.

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 🐊హామీల అమలులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది రెండేండ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయక ప్రజలను మోసం చేసింది మానాలా ను స్ఫూర్తిగా తీసుకొని బాల్కొండ నియోజకవర్గం లోని 3 విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎలక్ట్రికల్ బైక్ షోరూం ని ప్రారంభించిన మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి మండలం పీలేరు రూట్ నందు ఎంపీపీ స్కూల్ ఎదురుగా రిషి డ్రైవ్ ఎలక్ట్రికల్ షోరూమ్ ని ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షోరూం ప్రోపరేటర్ బలిజ పల్లి కి చెందిన రిషి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు కుశాలువా ను కప్పి పూలదండ వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మానం..

రుద్రూర్, డిసెంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగామణి- గంగారాంలతో పాటు వార్డు సభ్యులను సోమవారం సహాయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సహాయ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో తమ సంస్థ సహాయ సహకారాలు అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, కోర్భ సాయిలు, అనిల్ పటేల్, సయ్యద్ బషీర్,

Scroll to Top