PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోమల్ రాజు అచ్చిరాజుదశదిన కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్15 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సోమవారం మధ్యాహ్నం టి సుండుపల్లె మండలం పొలిమేరపల్లి గ్రామం గుంతరాచ పల్లెకు చెందిన (సోమల్ రాజు బలరామరాజు తండ్రిగారైన) సోమల్ రాజు అచ్చి రాజు చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు& గుట్ట బాబు వారిచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొని విందును స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మెరుగు సుదర్శన్ నాయుడు, పైడి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈ దౌర్జన్య పార్కింగ్ని ని అరికట్టేది ఎవరో గురుకుల విద్యార్థుల భవిష్యత్తు .

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎదురుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డగోలుగా పార్కింగ్ చేసి గురుకులం దగ్గర ఏం జరుగుతుందో ఎవరికి కనిపించదు గురుకులం చుట్టూ పార్కింగ్ చేసి ఎవరైనా గోడ దిగి లోపలికి వెళితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఆడపిల్లలు ఉండే గురుకులం దగ్గర ఏమైనా జరగొచ్చు ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడాలి కదా అదే పెత్తందారుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంద్రనగర్ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాయం లలిత గెలుపుకై విస్తృత ప్రచారం

పయనించే సూర్యుడు ఆగస్టు 15 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: సోమవారం శాసనసభ్యులుకోరం కనకయ్య ఆదేశాల మేరకుసిపిఐ పార్టీ బలపరిచిన ఇంద్రానగర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి పాయం లలిత మరియు వార్డు మెంబర్లను గెలిపించాలని మాజీ వైస్ ఎంపీపీ మండల రామువిస్తృత ప్రచారం చేసి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల రాము గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గిరిజన తండాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంటలను మద్దతు ధరలతో కొనుగోలు చేయాలిసిపిఐ జూటూరు మహమ్మద్ రఫీ

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 15 శర్మాస్ వలి మండల రిపోర్టరు యాడికి ధాన్యం, మొక్కజొన్న, పత్తి, అరటి తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ సిపిఐ నాయకులు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ భూమిలేని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల ఎస్సీ హాస్టల్లో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి

పయనించే సూర్యుడు డిసెంబర్ 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల ఎస్సీ హాస్టల్లో వార్డెన్ ఎం. సుధాకరయ్య ఆధ్వర్యంలో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వార్డెన్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది హరికృష్ణ. శ్రీనివాసులు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top