PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మోర లక్ష్మీరాజ్యం ఘన విజయం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మోర లక్ష్మీరాజ్యం ఘన విజయం సాధించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 1612 ఓట్లు సాధించి, ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ విజయంతో తంగళ్ళపల్లి గ్రామం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించగా, ప్రజలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామాల అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం

గ్రామాల అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం అజ్మీర సురేష్ నాయక్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరు అజ్మీర సురేష్ నాయక్ ను గెలిపించండి గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత నాది వైరా శాసనసభ్యులు మలోత్ రాందాస్ నాయక్ పయనించే సూర్యుడు డిసెంబర్ 15 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ రేపల్లెవాడ గ్రామా అభివృద్ధి ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధికి గాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చప్పిడి సోదరుల చొరవతో సంత గేటు ఆవరణలో మరమ్మత్తులు

పయనించే సూర్యుడు డిసెంబర్13 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సుండుపల్లి మండల కేంద్రంలోని సంత గేటు ప్రాంతంలో కంప చెట్లు అధికంగా పెరిగిపోవడంతో పందుల బెడద పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మండల ప్రజలు రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు, మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన చప్పిడి సోదరులు, తమ సొంత నిధులతో జెసిపి ఏర్పాటు చేసి కంప చెట్లను తొలగింపజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మానవతా సంస్థ ఆధ్వర్యంలో అందాల పోటీలు విజేత రీమాకు సన్మానం

పయనించే సూర్యుడు డిసెంబర్13 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మానవతా టి సుండుపల్లి వారి ఆధ్వర్యంలో ఇటీవల జైపూర్ లో జరిగినటువంటి మిస్ ఈకో ఇంటర్నేషనల్ ఇండియా 2025 అందాల పోటీల్లో విజేతగా నిలిచినటువంటి సుండుపల్లికి చెందిన జాహుద్ భాషా యొక్క కుమార్తె చిరంజీవి రీమ ను మానవతా టి సుండుపల్లె సభ్యులు కలిసి అభినందనలు తెలియజేసి చిరు సత్కారం చేయడం జరిగింది . అలాగే త్వరలో లండన్ లో జరగబోయే పోటీలలో కూడా విజేతగా

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఉపాధి కోసం వెళ్లిన సిక్కోలు మత్స్యకారులపై పక్క రాష్ట్రంలో దాడి!

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరు పాలెం కొత్త ముక్కాం, ఎచ్చెర్ల మండలండి. మత్స్యలేశం, బదివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈనెల 8న మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో వీరు బోటును లంగరు వేసి, తాడుతో కట్టారు. అయితే పక్కన ఉన్న మంగళూరు మత్స్య కారులు బోటు వీరి బోటును ఢీ కొట్టింది. దాంతో బోటుకు కట్టిన తాడు తెగిపోయి లోపల ఉన్న శ్రీకాకుళం జిల్లా

Scroll to Top