PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ శాసనసభ్యులు శ్రీ జీ. విఠల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ముధోల్ మండలంలోని విట్టోలి తండా సర్పంచ్ రాథోడ్ జయశ్రీ కాంతారావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి మాజీ శాసనసభ్యులు నివాసంలో ముధోల్ మండలంలోని విట్టోలి తండా గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోబడిన జయ శ్రీ కాంతారావు మరియు వార్డు సభ్యులు పవర్ పాండు,పవర్ రాజేష్,జాదవ్ సంతోష్, రాథోడ్ శంకర్, మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ని కలవటం జరిగింది. విఠల్ రెడ్డి మాట్లాడుతు వారికీ శుభాకాంక్షలు తెలియచేసి గ్రామ అభివృద్ధి నిరంతరం కృషి చేయాలనీ కోరారు.వారితో పాటు గ్రామస్తులు రాథోడ్ పాండు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి మధ్వార్ గ్రామాభివృద్ధికి చిత్త శుద్ధితో కృషి చేస్తా సర్పంచ్ అభ్యర్థి సక్రమొల్ల నరసింహ

/పయనించే సూర్యుడు// డిసెంబర్11 మక్తల్//మధ్వార్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే గ్రామ సమగ్రాభివృద్ధికి చిత్త శు ద్ధితో కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి సక్రమొల్ల నరసింహ స్పష్టం చేశారు మక్తల్ మండల పరిధిలోన మధ్వార్ గ్రామంలో గురువారం ఇంటింటికి తిరిగి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు కావాలని ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం వైసిపి నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) అనుకూలమైన వారికి అందించేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటినియోజకవర్గాల సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికిజెండా ఊపి ప్రారంభించిన నాయకులు, ప్రజాప్రతినిధులురాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి తమ అనుకూలమైన వారికి పీపీపీ విధానంలో కట్టబెట్టి ప్రజలను దగా చేసేందుకు సిద్దమవుతున్నారని, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అందరం కలిసి దానిని అడ్డుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చలి తీవ్రత దృష్ట్యా జనసైనికులు దుప్పట్లు పంచిపెట్టారు

పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (సూ ళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలంలోని తంగేడు దిబ్బ గిరిజన కాలనీ మరియు కారిజాత గిరిజన కాలనీ చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసైనికులు పేద ప్రజలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ సూళ్లూరుపేట ఆధ్వర్యంలో పద్మజ గారి సహకారంతో సుమారు 150 మందికి దుప్పట్లు బిస్కెట్లు పంచడం జరిగినది.ఈ కార్యక్రమకి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట బాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చప్పిడి సోదరుల ఆధ్వర్యంలో మెగా ఉచితవైద్య శిబిరం

పయనించే సూర్యుడు డిసెంబర్10 అన్నమయ్య జిల్లా టి సుండేపల్లి మండలంరాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు టిడిపి మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు వారిఆధ్వర్యంలో శ్రీ రమా దేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి తిరుపతి వారు సహకారంతో ఈనెల 12వ తారీఖున శుక్రవారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సుండుపల్లి, శారదా స్కూల్ రోడ్ (చప్పిడి సోదరుల ఇంటిదగ్గర) ఘనంగా మెగా ఉచిత వైద్య

Scroll to Top