PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

“పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం కోటితీర్థం,యనమదల రైతు సేవా కేంద్రం నందు బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మాట్లాడుతూ, రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి మూడు యూరియా బస్తాలు చొప్పున ఇవ్వడం […]

ఆంధ్రప్రదేశ్

భక్తుల మనసును కలిచివేసిన ఘటన… శ్రీవారి ఆలయంలో పట్టు అంగవస్త్రాల కొనుగోళ్లలో మోసం

పయనించే సూర్యుడు న్యూస్ :పవిత్రపుణ్యం క్షేత్రం తిరుమల తిరుపతిలో మరో స్కాం వెలుగులోకి వచ్చింది. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి, వేద ఆశీర్వచనం పొందేందుకుప్రముఖులకు  ఇచ్చే పట్టు అంగవస్త్రాల కొనుగోలులో మరో పెద్ద మోసం జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత, నిఘా విభాగం (టీటీడీ విజిలెన్స్) గుర్తించింది. నగరికి చెందిన రూ.100 విలువ చేయని వీఆర్‌ఎస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పాలిస్టర్‌ క్లాత్‌ను పట్టు వస్త్రం అని చెప్పి రూ.1400కు సరఫరా చేసినట్టు టీటీడీ బోర్డుకు తెలిపింది. 2015 నుంచి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం.

మానవ హక్కులను హరించడం ప్రమాదకరం. రాజ్యాంగం హామీ పడ్డ మానవ హక్కులను ప్రజలకు అందించాలి. పయనించే సూర్యుడు డిసెంబర్10 మక్తల్అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *”మానవ హక్కులు – మన భవిష్యత్తు”* అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు *వెంకటపతి రాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ* పుడమి ఫౌండేషన్ రాజ్యాంగపు హక్కులను ప్రచారం చేయడంతో పాటు

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ బరిలో కీలక పేర్లు—ఎవరు అదృష్టవంతులు?

పయనించే సూర్యుడు న్యూస్ :నాలుగు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. మూడు పార్టీలు..ఎందరో ఆశావహులు. ఎవరి లెక్కలు వారివి. ఒక్కొక్కరిది ఒక్కో ఈక్వేషన్. కానీ టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది మాత్రం ఒక్కరే అంటున్నారు. ఆ సీటు ఖాళీ అయ్యేందుకు కూడా ఇంకా ఆరు నెలల టైమ్‌ ఉంది. అయినా ఇప్పటినుంచే ఓ రేంజ్‌లో లాబీయింగ్ స్పీడప్ చేశారట లీడర్లు. పెద్దల సభకు వెళ్లేందుకు..టీడీపీ నుంచే ఆరేడుమంది గట్టి ప్రయత్నం చేస్తున్నారట. అటు జనసేన, బీజేపీలో కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కష్టం తెలిసిన వాడిని,అనుభవం ఉన్నవాడిని…ఆదరించండి గెలిపించండి…

కార్మిక,కర్షిక,రైతు కుటుంబం విలువలు తెలిసిన వ్యక్తిని- సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్* పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10: ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తానని వాటిని పూర్తి అయ్యేంతవరకు నిద్రపోనని మండలంలోని అశ్వాపురం గ్రామపంచాయతీని ప్రథమ స్థాయిలో నిలబెట్టే దిశగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ అన్నారు. అదేవిధంగా నేను చేసిన ఉద్యోగంలో కార్మికుల వైపు ఒక ప్రధానమైన యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఇదే అశ్వాపురం గ్రామపంచాయతీకి నా సహచరధర్మచారిణి శారదా

Scroll to Top