అనుమతి లేకుండా ప్రచారం – రెండు ఆటోలు సీజ్ చేసిన అధికారులు
పయనించే సూర్యుడు, డిసెంబర్ 09( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో సోమవారం ఒక సర్పంచ్ అభ్యర్థి అనుమతి లేకుండానే రెండు ప్రచార ఆటోలతో గ్రామంలో మైకుల ద్వారా తమకు ఓటు వినతి చేస్తూ ప్రచారం నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.ఎన్నికల నియమావళి […]




