PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామి గుడిలో బిక్ష ఏర్పాటు చేసిన ఎం.పీ.పీ ఉమాదేవి, బొంబాయి రమేష్ నాయుడు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి గుడిలో గ్రామోత్సవం సందర్బంగా భక్తాదులకు మధ్యాహ్న బిక్ష ఏర్పాటు చేసిన ఎస్. ఈ.సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, ఎం.పీ.పీ.ఉమాదేవి మొదటగా గుడిలో పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నప్రాసదాలకు టెంకాయకొట్టి మధ్యాహ్న బిక్షప్రారంభంచిడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎం.పీ.టీ.సీ.సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, గొడ్డుమర్రి రామమోహన్, అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెంరెడ్డి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేనే రాజు నేనే మంత్రి.. నేను చెప్పిందే వేదం..

పయనించే సూర్యుడు డిసెంబర్ 8(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న స్పందించి ని అధికారులు సొమ్ము లేక ఆరోగ్యం బాగాలేక ప్రభుత్వ ఆసుపత్రి కి వస్తే ఇంత నీచంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆసు పత్రి ఉద్యోగుల తంతు నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పిందే వేదంఅంటున్న వెంకటరమణ అనే డేటా ఆపరేటర్…సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తీరు ఇలా ఉన్నది ఈ వైద్యశాలలో డాక్టర్లు

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు

మోకాళ్లపై కూర్చొని పవన్‌ను సత్కరించిన సందర్భం… అభిమానం ఎక్కడికి చేరిందో చూడండి!

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటకలోని ఉడుపి శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కి ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదుని పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ప్రదానం చేసి

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గంగవరం పోర్టు వద్ద భూ నిర్వాసితుల ఆందోళన: ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి

పయనించే సూర్యుడు న్యూస్ : గంగవరం పోర్టు వద్ద నిర్వాసిత మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైఖరికి నిరసనగా పోర్టు ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. సోమవారం పోర్టు గేటు వద్ద కార్మికులు ధర్నాకు దిగారు.తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూ నిర్వాసితుల ఉద్యోగులకు వన్‌టైం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్

ఏడు పదుల వయస్సులో ఉదయం మార్నింగ్ వాక్ తో మొదలు రాత్రి వరకు అలుపు సలుపు లేకుండా ప్రచారం. యువకులే ఆశ్చర్యపోతున్న తీరు .పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 8: అశ్వాపురం మండలంలో పంచాయతీ ఎన్నికలు సందర్భంగా చవిటిగూడెంలో విస్తృత ప్రచారం.పగలు రేయి తేడా లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగు దేశం పార్టీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్ మరియు నాలుగు,ఐదు,ఆరు వార్డు సభ్యులు తుళ్లూరి ప్రకాష్ రావు, కొర్స ముత్తమ్మ,

Scroll to Top