PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గంగవరం పోర్టు వద్ద భూ నిర్వాసితుల ఆందోళన: ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి

పయనించే సూర్యుడు న్యూస్ : గంగవరం పోర్టు వద్ద నిర్వాసిత మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైఖరికి నిరసనగా పోర్టు ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. సోమవారం పోర్టు గేటు వద్ద కార్మికులు ధర్నాకు దిగారు.తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూ నిర్వాసితుల ఉద్యోగులకు వన్‌టైం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్

ఏడు పదుల వయస్సులో ఉదయం మార్నింగ్ వాక్ తో మొదలు రాత్రి వరకు అలుపు సలుపు లేకుండా ప్రచారం. యువకులే ఆశ్చర్యపోతున్న తీరు .పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 8: అశ్వాపురం మండలంలో పంచాయతీ ఎన్నికలు సందర్భంగా చవిటిగూడెంలో విస్తృత ప్రచారం.పగలు రేయి తేడా లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగు దేశం పార్టీ బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్ మరియు నాలుగు,ఐదు,ఆరు వార్డు సభ్యులు తుళ్లూరి ప్రకాష్ రావు, కొర్స ముత్తమ్మ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలెట్ గుర్తు మార్పుపై తంగళ్ళపల్లిలో సంచలనం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన గుర్తును రాత్రికి రాత్రే మార్చడం తంగళ్ళపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అంకారపు రవీందర్‌కు ఉంగరం గుర్తు కేటాయించగా, ఆ గుర్తును ఆకస్మాత్తుగా మార్చి కత్తెరగా మార్చడం వివాదానికి దారితీసింది.ఈ చర్య వెనుక అధికార పార్టీ పథకం ఉందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లి టెక్స్టైల్ పార్క్‌లో బైరి రమేష్ శక్తి ప్రదర్శన

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బైరి రమేష్ భారీ ఎత్తున ఇంటింట ప్రచారంతో ఎన్నికల రంగాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు బ్యాలెట్ నెంబర్ 2 – కత్తెర గుర్తు లభించడంతో ప్రచారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.బైరి రమేష్ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ కి ప్రజామద్దతు వెల్లువ – రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7: జరగబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అశ్వాపురం గ్రామంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ప్రచారం ఉధృతంగా సాగుతున్నది, అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థి అయితే అభివృద్ధి కి ఆటంకం ఉండదు అని నిధులు వెల్లువలా తేగలిగే చాతుర్యం ఉన్న అనుభవజ్ఞుడు, కార్మిక ఉద్యమాలు చేసిన అనుభవజ్ఞుడు ఐతే గ్రామం అభివృద్ధి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన

Scroll to Top