PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలెట్ గుర్తు మార్పుపై తంగళ్ళపల్లిలో సంచలనం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి కేటాయించిన గుర్తును రాత్రికి రాత్రే మార్చడం తంగళ్ళపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అంకారపు రవీందర్‌కు ఉంగరం గుర్తు కేటాయించగా, ఆ గుర్తును ఆకస్మాత్తుగా మార్చి కత్తెరగా మార్చడం వివాదానికి దారితీసింది.ఈ చర్య వెనుక అధికార పార్టీ పథకం ఉందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తంగళ్ళపల్లి టెక్స్టైల్ పార్క్‌లో బైరి రమేష్ శక్తి ప్రదర్శన

పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బైరి రమేష్ భారీ ఎత్తున ఇంటింట ప్రచారంతో ఎన్నికల రంగాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు బ్యాలెట్ నెంబర్ 2 – కత్తెర గుర్తు లభించడంతో ప్రచారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.బైరి రమేష్ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ కి ప్రజామద్దతు వెల్లువ – రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7: జరగబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అశ్వాపురం గ్రామంలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ ప్రచారం ఉధృతంగా సాగుతున్నది, అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థి అయితే అభివృద్ధి కి ఆటంకం ఉండదు అని నిధులు వెల్లువలా తేగలిగే చాతుర్యం ఉన్న అనుభవజ్ఞుడు, కార్మిక ఉద్యమాలు చేసిన అనుభవజ్ఞుడు ఐతే గ్రామం అభివృద్ధి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంత్రి ఆనం ను మర్యాదపూర్వకంగా కలిసిన చేజర్ల టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని విజయవాడ క్యాంప్ ఆఫీసు నందు మర్యాదపూర్వకంగా కలిసిన చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధుల నాయుడు ,చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ . చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతుల నాయుడు. తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికిడిసెంబర్ 6 వలి మండల రిపోర్టర్ యాడికి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి మండలం కేంద్రంలోని హైస్కూల్ నందు ఉన్న డాక్టర్ బాబా అంబేద్కర్ గారి విగ్రహానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఎమ్మార్పీఎస్ టీం ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో

Scroll to Top