PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా డా.అంబేద్కర్ 69వ వర్ధంతి

రాజ్యాంగాన్ని మార్చే బిజెపిని స్థానిక సంస్థలలో బొంద పెడదాం ప్రశ్నించే గొంతుకల రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న మోదీ,అమిత్ షా వైఖరి నశించాలి //పయనించే సూర్యుడు// //డిసెంబర్ 6 మక్తల్// అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ పట్టణంలోనే అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినా అంబేద్కర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల భవిత కేంద్రం లో ప్రపంచ దివ్యంగుల దినోత్సవం

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని ఎంపీపీ ఎస్ చేజర్ల మెయిన్ పాఠశాల లో భవిత కేంద్రంలో శనివారం ప్రపంచ దివ్యంగుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ-1 జి ఇందిరా ఎంఈఓ 2 డిసి మస్తానయ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు చేజర్ల కాంప్లెక్స్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రావణ్ ఎంపీపీ ఎస్ చేజర్ల మెయిన్ పాఠశాల హెడ్ మాస్టర్ టి మోహన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ…అంబేడ్కర్ దేశంలో అంటరానితం,కుల వివక్ష నిర్మూలన కొరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల లో ఘనంగా అంబేద్కర్ 69వ వర్ధంతి

పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య ) దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు, భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వర్ధంతి వేడుకలు సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ సెంటర్లో వెలసి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు.అర్పించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు బి .వీర రాఘవరెడ్డి దళిత నాయుకులు ఎర్రగుంట పెంచలయ్య. మన్నేపల్లి తిరుపతయ్య. ఆత్మకూరు. గణేష్. ఆర్.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి ఇంద్రధనస్సు పథకాలు దివ్యాంగుల అభివృద్ధికి దోహదం చేస్తాయి: మంత్రి ఫరూక్.

పయనించే సూర్యుడు డిసెంబర్ 06,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మంత్రి ఫరూక్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య రాష్ట్ర న్యాయ,

Scroll to Top