PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా నూతన SDPO రాజేష్ మీనా, IPS

భైంసా కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన SDPO రాజేష్ మీనా పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి భైంసా నూతన SDPO గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ మీనా, IPS భైంసా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమై డ్యూటీ నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా, చురుకుగా పనిచేయాలని సూచించారు.తర్వాత భైంసా పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలైన కోతి దేవుని ఆలయం, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్లమండలంలో 133 నామినేషన్లు స్వీకరణ

మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ డిసెంబర్ 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలపరిదిలోని గ్రామ పంచాయతీలకునామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగిసింది . ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 26 మంది ,వార్డు సభ్యులు గా 107మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో తెలిపారు.సర్పంచుల, వార్డసభ్యుల నామినేషన్ల వివరాలు: బట్టాపూర్6,4; దోంచందా 3,4;గుమ్మిర్యాల్2,7; నాగేంద్రనగర్ 1, 6;తాడ్పాకల్ 2, 7;తాళ్ళరాంపూర్4,16; తొర్తి 4,21; ఏర్గట్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ లో ట్రైనింగ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తున్న ఎన్ ఎస్ యు ఐ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ బాల్కొండ నియోజవర్గం భీంగల్ మున్సిపల్ పరిధిలో భీంగల్ మున్సిపల్ కమిషనర్ కి నిజామాబాద్ జిల్లా ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు సయ్యద్ రహమాన్ కలిసి భీంగల్ పట్టణంలోనీ కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినీలు నీళ్లు లేక చాలా బాధలు పడుతున్నారు. కనీసం స్నానం చేయడానికి కానీ, వాష్రూమ్లో గాని, ప్లేట్ల శుభ్రం కోసం గాని పాఠశాల ఆవరణలో నీటి సదుపాయం లేక నానా ఇబ్బందులు పడుతున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి మంత్రి ఆనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండేపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థి నిశాంక్‌ రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక

పయనించే సూర్యుడు, డిసెంబర్ 05( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ మండేపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థి ఎన్. నిశాంక్ ఉమ్మడి కరీంనగర్ ఎస్ జి ఎఫ్ గేమ్స్ ఫైనల్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 38 పరుగులు, బౌలింగ్‌లో మూడు వికెట్లు సాధించి రాజన్న సిరిసిల్ల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఫైనల్ మ్యాచ్‌లో తన మెరుపు ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నిశాంక్, రేపు భద్రాచలం‌లో జరగనున్న

Scroll to Top