PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు – మంత్రి ఎన్.ఎండి. ఫరూక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ నంద్యాల,పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ రోజు నంద్యాల మండలం, చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “మెగా పేరెంట్స్-టీచర్స్ […]

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపాధ్యాయులది విద్యార్థులది గొప్పఅవినావభావ మంత్రి ఆనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాఠశాల విద్యార్థులకు 110 స్టీల్ ప్లేట్ల పంపిణీ.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 5( శర్మా ష్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రంలోని నంబర్ వన్ పాఠశాలలో శుక్రవారం సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఎస్‌బీఐ శాఖలో అకౌంట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వర యాడికి విద్యార్థులకు 110 స్టీల్ ప్లేట్లు అందజేశారు.ఈ సందర్భం గా ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మధ్యా హ్న భోజన పథకంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘంటసాల స్వరం దేవుడిచ్చిన వరం.ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

జనం న్యూస్ డిసెంబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుగు నేల ఉన్నంత కాలం ప్రతి ఇంట ప్రతి వేదిక ప్రతి గుడిలో ఘంటసాల పాటలు మారుమ్రాగుతూనే వుంటాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు. ఘంటసాల స్వరం దేవుడిచ్చిన వరం, ఘంటసాల పాటలు అజరామరం అని ఆయన కొనియాడారు. శుక్రవారం సీనియర్ పాత్రికేయులు బి. వెంకటేశ్వర్లు తల్లి బి. కృష్ణమ్మ స్మృత్యర్థం, ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలను కూకట్ పల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ ఉపాధ్యాయుడి గొప్ప నిర్ణయం: విద్యకు ఆదర్శం!

పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం టిడిపినాయకులు మాలెపాటి శివరామ్ నాయుడు మాట్లాడుతూ, “జిల్లేడు మంద హైస్కూల్లో ప్రభుత్వ గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న శ్రీ నాగేశ్వరరావు ఈరోజు మనందరికీ గొప్ప ఆదర్శంగా నిలిచారు. తమ కూతురు జ్యోతిని సుండుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే మూడో తరగతి చదివించాలనే ఆయన నిర్ణయం చాలా గొప్పది. ఆయన ఆర్థికంగా స్థితిమంతులే అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని బలంగా నమ్మి, సొంత బిడ్డను అదే

Scroll to Top