PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న రమేష్ నాయుడు

పయనించే సూర్యుడు డిసెంబర్5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమాల్లో భాగంగా సుండుపల్లి మండల కస్తూర్బా గాంధీ పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి చప్పిడి మహేష్ నాయుడు మండల టిడిపి అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారికి కస్తూర్బా గాంధీ విద్యార్థినిలు,ఉపాధ్యాయురాలు మార్షల్ డ్రిల్ లో ఘన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ‌మున్సిపల్ కార్యాలయం లో ఖాళీ కుర్చీలు ఒక ఉద్యోగి కూడా ఆఫీసులో లేరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్న వంటి ఉద్యోగులు ఎవరు కూడా సామాన్య ప్రజలకు అందుబాటు లేరు ఒక పక్కన దిత్వా తుఫాను ప్రభావం వల్ల ప్రజల అవస్థలు పడుతుంటే సమయ పాలన పాటించని అధికారి యంత్రాంగం, ఈరోజు 2.45 నిమిషాలక సమయంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ మరికొందరి ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యానికి వెళ్తే.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దందాలకే దందా ఈ భూ దందాని అరికట్టేది ఎవరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీపరిధిలోని మన్నారు పోలూరు SC కాలనీ వాసి దొడ్డి సదానందం . 67/2 లో ఒక సెంటు భూమిని తన స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించారు . అప్పటి గ్రామ పంచాయతీ అందులో ప్రభుత్వ మంచి నీటి బావి‌ ని నిర్మించింది ఈ బావిలో నీళ్లు గ్రామస్తులు వాడుకునే వాళ్ళు, ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భూతాపంతో ఆ భూమి ఆ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో విజయాలు సాధించిన ఏర్గట్ల విద్యార్థిని

పయనించి సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం లోనిబాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పద్మశాలి ముద్దుబిడ్డ జక్కని వైష్ణవి రాష్ట్రస్థాయి నిర్వహించిన నాటిక విభాగంలో రెండవ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతులకు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణచారి గురువారం తెలిపారు. ఈ

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఆయాసంతో విలవిలలాడిన చిన్నారి–స్కాన్‌లో బయటపడిన భయానక నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :మూడేళ్ల పిల్లాడికి వారం రోజులుగా తరచూ దగ్గూ, ఆయాసం రావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు తిరిగారు. అయినా పిల్లాడికి ఎంతకూ ఆయాసం తగ్గడం లేదు. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తుండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఊపరితిత్తులకు స్కాన్ చేయగా.. అందులో కనిపించింది చూసి స్టన్‌ అయ్యారు. ఇంతకీ స్కాన్‌ రిపోర్టులో ఏం వచ్చిందంటే.. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు పాలెం మహి (3)

Scroll to Top