PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డి డి ఓ కార్యాలయం ప్రారంభోత్సవం

కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజా ప్రతినిధులు పయనించే సూర్యుడు డిసెంబర్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర వ్యాప్తంగా డి డి ఓ కార్యాలయం ప్రారంభోత్సవం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చేజర్ల మండల ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి, మండల సొసైటీ అధ్యక్షులు బి. వీ రాఘవరెడ్డి, టిడిపి మండల పార్టీ ఎస్ సి సెల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రశాంతగా ఉన్న గ్రామాల్లో ప్యాక్షన్ మంట రగల్చొద్దు”

పయనించే సూర్యుడు డిసెంబర్ 04, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న ఎంపీటీసీ హరనాథరెడ్డి పై జరిగిన హత్యాఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వైసీపీ నాయకులు తెలిపారు.బాధితులకు అండగా వైసీపీ ఉంటుంది..వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష భరోసా ఇచ్చారు.నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామం ప్యాక్షన్ గ్రామం, గత 5 సంవత్సరాల నుండి ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 05/12/25 గాంధారి మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు దత్త జయంతి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అభివృద్దె తమ ఎజెండ అంటున్న వాంకర్ మంజూల – రామ్ రాజ్ దంపతులు..

రుద్రూర్, డిసెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ గ్రామం రాజకీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ సర్పంచ్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా వాంకర్ మంజూల – రామ్ రాజ్ దంపతులు బరిలో నిలిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్దె తమ ఎజెండ అని, ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని, మార్పు రావడం కోసమే సర్పంచ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చేయూత

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి. భైంసా మండలం మాటేగాం గ్రామానికి చెందిన అగ్రే పోసాని గారి యొక్క ఇల్లు కరెంటు షాక్ వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది. పోసాని కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోంస్లే మోహన్ రావు పాటిల్ వెళ్లి వారికీ జరిగిన సంఘటన గురించి తెలుసుకొని వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు చైర్మన్

Scroll to Top