PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న మీకోసం కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి సోంపల్లి కిరణ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు

పయనించే సూర్యుడు డిసెంబర్3 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం జి. రెడ్డివారిపల్లి గ్రామపంచాయతీ లోని రైతు సేవా కేంద్రంలో లో “రైతన్న మీకోసం-వర్క్షాప్”, రైతులకు అవసరమయ్యే యంత్ర పరికరాలు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి గల అవకాశాలను వివరించే కార్యక్రమం లో గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ రాజేష్ తో కలిసి”, గ్రామ ప్రజలు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది తో కలిసి పాల్గొనడం జరిగింది. జి. రెడ్డివారిపల్లి గ్రామ అధ్యక్షుడు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఐ బి ఆర్ఎస్ పార్టీయూత్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు డిసెంబర్ 3 (పొనకంటి ఉపేందర్ రావు )ఇల్లందు : బుధవారంసిపిఐ మండల శాఖ కార్యదర్శి వడ్ల శ్రీను, బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు వడ్డేపల్లి సురేష్ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై అభివృద్ధి బాటలో నడవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వడ్ల శ్రీను, సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మండల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కడియాల కుంట తండా 1 మరియు 6 వార్డు అభ్యర్థులు ఏకగ్రీవం

( పయనించే సూర్యుడు డిసెంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డు మరియు 6 వార్డు ఏకగ్రీవం కావడం జరిగింది. ఒకటో వార్డ్ మెంబర్గా తవ్ సింగ్ నాయక్ మరియు ఆరవ వార్డు మెంబర్గా చాట్ పట రవీందర్ నాయక్ ఎన్నికవ్వడం జరిగింది. అనంతరం ఏకగ్రీవమైన వార్డు సభ్యులు తమ వార్డును అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం…- ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్…

రుద్రూర్, డిసెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అన్నీ విధాలుగా ఆదుకుంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, వైట్ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాచన్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి కి నామినేషన్ వేసిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి

.పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్నిజాంబాద్ జిల్లా భీంగల్ మండల బాచ న్ పల్లి గ్రామంబిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎలేటి మల్లికార్జున్ రేడ్డి ఆదేశానుసారం భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వానికి బిజెపి పార్టీ బలపరిచిన శెట్టి వినోద లక్ష్మణ్ బుధవారం నాడు ముచ్కూర్ గ్రామపంచాయతీలో నామినేషన్ వేయడం జరిగింది,ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వినోద మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన సమస్యలను మరియు ప్రజలకు అవసరమయ్యే

Scroll to Top