PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఎన్నిక.

అధ్యక్షులుగా తౌడోజు బిక్షమయ్య పయనించే సూర్యుడు నవంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: నవంబర్ 30 : మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా తౌడోజు బిక్షమయ్యను ఆదివారంఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకొని, ప్రధాన కార్యదర్శిగా నోముల భాస్కరాచారి, గత కార్యవర్గ కమిటీని కొనసాగించారు. ఎన్నికైన కమిటీ సభ్యులు బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టేకులపల్లివిశ్వబ్రాహ్మణులు…ధర్మపురి వీర బ్రహ్మచారి, చంద్రగిరి రాధాకృష్ణ, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమరుల ఆశయాల ఎర్రజెండా ను ఎత్తుకున్న మసివాగు ప్రజలు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా (మాస్ లైన్) పార్టీలో 30 కుటుంబాలు చేరిక

పయనించే సూర్యుడు నవంబర్ 30(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు : మండలం మసివాగు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీలో చేరడం విప్లవ పోరాటాలకు స్పూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు అన్నారు. వారికి ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విప్లవ పార్టీ చీలికల అనంతరం వివిధ పార్టీలోకి వెళ్లిన వారు ప్రజాపంథా విప్లవ రాజకీయాలపై విశ్వాసం కలిగి తిరిగి

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాలను చేరువవుతున్న దిత్వ: వాతావరణ శాఖ హెచ్చరిక జారీ

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీలంకను తుడిచేసి, తమిళనాడును ముంచేసిన దిత్వా తుఫాన్‌ ఇప్పుడు ఏపీ దిశగా దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వర్ష ప్రభావిత జిల్లాల్లోని స్కూల్‌లు, పాఠశాలలకు సెలువు కూడా ప్రకటించారు అధికారులు. ఇక దిత్వా ఎఫెక్ట్ ఏపీ పైనే కాకుండా తెలంగాణ పై కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతలో తెలంగాణలోనూ పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు శ్రీలంకను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ బైరి నరేష్ అరెస్ట్ ని అందరూ ఖండించండి.

పయనించే సూర్యుడు నవంబర్30 మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ గత 30 సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటు పడుతున్న మన కాలపు సంఘ సంస్కర్త. ఆయన గత మూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అయ్యప్ప జననం గూర్చి మాట్లాడిన మాటలను పదిహేను రోజుల తర్వాత బిజేపి మూకలు కుట్ర చేసి అయ్యప్ప మాల దారులను రెచ్చగొట్టి వివాదాస్పదం చేసిన విషయం మీకు తెలిసిందే. స్టేషన్ బేయిల్ ఇవ్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తొగర్ల చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్… తల్లి గారైన క్రీస్తు శేషులు శ్రీమతి మల్లు బాయి గారు 26 నవంబర్ రోజున మరణించింది చిరంజీవులు కుటుంబాన్నిR. లింబాద్రి , ఉన్నత విద్య మండలి మాజీ చైర్పర్సన్ మరియు.CPIML మాస్ లైన్.. నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి..వి. ప్రభాకర్..AIUKS. రాష్ట్ర కార్యదర్శి. B. దేవా రాములు… మల్లు బాయి చిత్రపటానికి నివాళులర్పించారు…

Scroll to Top