PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం…

రుద్రూర్, నవంబర్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిది) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ ఆలయం వద్ద శుక్రవారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారి సహకారంతో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 78 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో 16 మంది […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టీసీఏ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివినగుల చక్రపాణి నిర్మల్ జిల్లా క్రీడలు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను (ది తెలంగాణ గోల్డ్కప్) వచ్చే నెల మొదటి వారంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు, టీసీఏ నిర్మల్ జిల్లా అధ్యక్షలు బోస్లే బాజీరావు పటేల్ , ప్రధాన కార్యదర్శి మురళి, జట్టు కోచ్ రామరాజ్ టీసిఏ మీడియా మెంబర్ మణికేత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ అనంతరం రాష్ట్ర స్థాయిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే 135 వ వర్ధంతి

మహాత్మా పూలే ఆశయ సాధనే మనమిచ్చే ఘనమైన నివాళి.జ్యోతిరావు పూలే బీసీ సంఘం –అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ పయనించే సూర్యుడు నవంబర్28 మక్తల్ జ్యోతిరావు పూలే బీసీ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ లోనీ మహాత్మ పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో మనుషుల మధ్య అంతరాలు సృష్టించిన కుల వ్యవస్థను, ఆచారాలు సాంప్రదాయాల

ఆంధ్రప్రదేశ్

రాజధాని రైతుల త్యాగాన్ని గుర్తించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

పయనించే సూర్యుడు న్యూస్ :రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణమంటే సామాన్యం కాదని చెప్పారు. శుక్రవారం అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఒకే చోట ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అన్నారు. భవిష్యత్‌లో రాజధాని

ఆంధ్రప్రదేశ్

పిన్నెల్లి బ్రదర్స్‌కు సుప్రీం షాక్—కోర్టు నిర్ణయంతో రాజకీయ వేడి

పయనించే సూర్యుడు న్యూస్ :పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జంట హత్యకేసులో సుప్రీంకోర్టు వీరికి మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా… ఆ మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. వారికి ముందస్తు బెయిల్ కు అర్హత లేదని జస్టిస్

Scroll to Top