PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

దిత్వా తుఫాన్ ప్రభావం: నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంను ఆనుకుని శ్రీలంక తీరంలో ‘దిత్వా తుఫాన్’ కొనసాగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా.. నేడు ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం మెడికల్ క్యాంపు

పయనించే సూర్యుడు నవంబర్ 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో నాలుగో రోజు గొల్లపల్లి గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని తూర్పు ఎస్సీ కాలనీలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వయోజనులకు, యువకులకు, వృద్ధులకు బీపీ, షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించి వివిధ రకాల వ్యాధులపై వారికి అవగాహన కల్పించి, నివారణోపాయాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విధులకు డుమ్మా కొడుతున్న ఎల్చిరెడ్డి పల్లి ఎస్ సి ఆర్ పి.

పాఠశాలల పర్యవేక్షణ లేదు జల్సాలతో రోజులు గడుపుతున్న ఎస్ సి ఆర్ పి బాధ్యత వద్దు… జీతం ముద్దు తీరుగా ఎస్ సి ఆర్ పి వ్యవహారం కొత్తగూడెం లో నివాసం ఉంటూ పినపాక మండలం లో విధులకు ఎగనామం పెడుతున్న వైనం. పయనించే సూర్యుడు నవంబర్ 28, పినపాక ప్రతినిధి, అన్నపురెడ్డి మండలం కి చెందిన జీ పీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయునిగా జీతాలు తీసుకుంటూ డిప్యుటేషన్ పై పినపాక మండలం లో ని ఎల్చిరెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏసీబీ కి చిక్కిన అవినీతి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని యోగేశ్వర్ కాలనీలో గురువారం రోజు సాయంత్రం ఆర్మూర్ కమిషనర్ రాజు అద్దెకు ఉంటున్న ఇంట్లో ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఆర్మూర్ లో నూతన గృహ నిర్మాణాo చేపట్టి ఇంటి నంబర్ కొరకు మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించగా ఆయన ఇంటి నెంబర్ కొరకు లంచం కోరారని ఏసీబీ అధికారులకు తెలుపగా వారు సోదరులు నిర్వహించి వ్యక్తిగత డ్రైవర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నామినేషన్ ల కేంద్రాలను తనిఖీ నిర్వహించిన బోధన్ ఏసీపీ…

రుద్రూర్, నవంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను శుక్రవారం బోధన్ ఏసిపి శ్రీనివాస్ తనిఖీ నిర్వహించారు. ఆయన వెంట సీఐ కృష్ణ, ఎస్సై పి.సాయన్న, పంచాయతీ సెక్రెటరీలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Scroll to Top