PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా టి యు సి ఐ నాయకులు జి.అరవింద్ డిమాండ్ చేశారు, వేల్పూర్ మండల గ్రామాల్లో దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ యజమాన్యం,, బీడీ కార్మికల నిలువు దోపిడీ చేస్తున్న దానికి సంబంధించిన పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిమ్స్ ఆసుపత్రిలో రవీందర్‌ను పరామర్శించినటీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి యూనియన్ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా త్వరగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్ష నిర్మల్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ మోకాలి చిప్ప శస్త్రచికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ, గురువారం సాయంత్రం ఆసుపత్రిని సందర్శించి రవీందర్‌ను పరామర్శించారు.రవీందర్ ఆరోగ్య పరిస్థితి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన — ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి.

పయనించే సూర్యుడు నవంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలసాధ్యమవుతుందని సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు.గురువారం సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై వచ్చిన అప్పిళ్లను ఆయన పరిశీలించారు అనంతరం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గ నిర్వహించిన ఆర్టీఐ సమీక్షా సమావేశంలో సమాచార హక్కు చట్టం అమలు, పెండింగ్ కేసుల పరిశీలన, పౌర సమాచార అధికారుల పనితీరుపై ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ వి.వినోద్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు నవంబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మండలం మంగా నెల్లూరు గ్రామంలో ఎర్ర బత్తిన క్రిష్ణయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పీఎం జేజే బి వై యాక్టివ్ లో ఉన్నది. పీఎం జే జే బి వై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ settlement అయ్యింది. పీఎంజేజేబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య నామినీ లలితమ్మ కి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న! మీకోసంకార్యక్రమం.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండలకేంద్రమైన యాడికి లోని సంత మార్కెట్ వీధిలోఉన్నరైతుభరోసా కేంద్రంలోవ్యవసాయ సిబ్బందితోకలిసిరైతన్న మీకోసంకార్యక్రమం ప్రారంభించి,అనంతరం రైతులఇంటివద్దకెళ్లి రైతులతోమండలకన్వీనర్ దడియాలఆదినారాయణ మాట్లాడుతూఅన్నదాత సుఖీభవకార్యక్రమంలో గౌరవముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న ఐదు సంవత్సరాలలోరైతును రాజుగాచేసేఐదు విధివిధానాలతో కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు.నీటి భద్రత: రాష్ట్రంలో ప్రతిఎకరాకుసాగునీరు అందించేదిశగా అసంపూర్తిగాఉన్న ప్రాజెక్టులుపూర్తి చేస్తున్నామనితెలిపారు.డిమాండుఆధారిత పంటలు:సమాజంలో నేడు మారుతున్నఆహారపు అలవాట్లకుఅనుగుణంగా అన్నదాతలుసాగు పద్ధతులుమార్చుకోవాలని పంటలమార్పిడి పాటించాలనిరైతులకు తెలిపారు.ఫుడ్ ప్రాసెసింగ్: రైతు పంటలకువిలువ

Scroll to Top