PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా కలెక్టర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారుక్ హమ్మద్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో మన నిర్మల్ జిల్లాకు జల్ శక్తి జల్ భాగ్యదరి అవార్డు వచ్చినందుకు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ ను బైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారుక్ హమ్మద్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు నవంబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఐ.ఇ.సి స్టాల్” ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనను నాయుడుపేట లోని “ప్రభుత్వ హాస్పిటల్” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమమును ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ అమర్నాథ్ చేతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టిట్కోభవనాలలో కార్డన్ సెర్చ్ పోలీసులు తనిఖీలు

పయనించే సూర్యుడు నవంబర్ 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు డీఎస్పీ కే.వేణుగోపాల్ ఆధ్వర్యంలో టిట్కో భవనాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు పట్టణంలోని టిట్కో భవనాల వద్ద నేటి తెల్లవారుజాము నుండి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు. ఆత్మకూరు డిఎస్పీ కే.వేణుగోపాల్ ఆధ్వర్యంలో డివిజన్లోని సీఐలు,ఎస్ఐలు వారి సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ వారి ఆధార్ కార్డులను పరిశీలించి అనుమతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు

పయనించే సూర్యుడు నవంబర్ 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం బోడిపాడు గ్రామానికి చెందిన నాగిరెడ్డి చెంచురామిరెడ్డి పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బుధవారం దాడి చేసినట్లు చేజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగిరెడ్డి చెంచురామిరెడ్డి కి చెందిన భూమి సర్వేనెంబర్ 416,1 డి లో మూడు ఎకరాల 26 సెంట్లు భూమి ఉంది.ఈ భూమిపై ఆత్మకూరు సివిల్ కోర్టులో తాత్కాలిక ఇంజక్షన్ పొంది ఉన్నాడు. అయినప్పటికీ ఆయన తన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నామినేషన్ ల కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్సై…

రుద్రూర్, నవంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను గురువారం ఎస్సై సాయన్న తనిఖీ నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగిందని తెలిపారు. ఎస్సై వెంట ఎంపీడీవో బాల గంగాధర్, ఆర్ ఓ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్ తదితరులు ఉన్నారు.

Scroll to Top