PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర వినయ్ నియామకం

పయనించే సూర్యుడు, నవంబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర వినయ్‌ను రాష్ట్ర అధ్యక్షులు సంపత్ ప్రకటించారు. ఈ సందర్భంగా వినయ్‌కు నియామక పత్రాన్ని టిడిపిఎస్ నేతలు అందజేశారు.తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర నాయకులకు సహకారం అందించినందుకు వినయ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో దళితుల హక్కులు, సంక్షేమం, సమాజాభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని ఆశ్వాసం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిద్ధిపేట […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ రాయపోల్ మండలాలలో ఆయా క్లస్టర్ లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె హైమావతి

(పయనించే సూర్యుడు నవంబర్ 27 రాజేష్ దౌల్తాబాద్) ఈరోజు రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు 2025 మొదటి విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా దౌల్తాబాద్ రాయపోల్ మండలాలలో ఆయా క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కే హైమావతి. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె .హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దౌల్తాబాద్ మండలంలో నాలుగు క్లస్టర్ ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ నామినేషన్ స్వీకరణ శేషామని ఈ దౌల్తాబాద్ క్లస్టర్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామాల అభివృద్ధి కోసం బండి సంజయ్

ప్రతినిధులను గెలిపించాలి తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఫండ్స్ తెచ్చే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగిపోయిందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేకు ఫండ్స్ రాలేని పరిస్థితిని గ్రామాల ప్రజలు గమనించాలని సూచించారు.గ్రామాల అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మోర్తాడ్ లోని ప్రజా నిలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపెల్లి నాగేష్ రెడ్డి ని సన్మానించిన సునీల్ రెడ్డి

పయనించే సూర్యుడు జిల్లా బ్యూరో టికే గంగాధర్నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకమైన కాటిపల్లి నగేష్ రెడ్డి ని మోర్తాడ్ లోని ప్రజానిలయం లో శాలువ కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలెపు నర్సయ్య జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆల్గోట్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మోర్తాడ్ లోని ప్రజా నిలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపెల్లి నాగేష్ రెడ్డి ని సన్మానించిన సునీల్ రెడ్డి

పయనించే సూర్యుడు జిల్లా బ్యూరో టికే గంగాధర్నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకమైన కాటిపల్లి నగేష్ రెడ్డి ని మోర్తాడ్ లోని ప్రజానిలయం లో శాలువ కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలెపు నర్సయ్య జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆల్గోట్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top