PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాసర త్రిబుల్ ఐటీ లో వైభవంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు”

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ నియోజకవర్గం ఖాళీ వెలుగుల చక్రపాణి. త్రిబుల్ ఐటీ బాసర లో ఎస్.సి., ఎస్.టి. సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ రేవల్లి అజయ్ అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి విశ్వవిద్యాలయ ఉప ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓ. ఎస్.డి. ప్రొఫెసర్ ఈ మురళీధర్షన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఉపకులపతి గోవర్ధన్ ఉద్యోగులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ మూల సూత్రాలు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రెండవ రోజు పరిశుభ్రతపై అవగాహన

“ విద్యార్థులకు పలకలు పంపిణీ పయనించే సూర్యుడు నవంబర్ 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం స్పెషల్ క్యాంప్ కార్యక్రమాన్ని చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ తూర్పు ఎస్సీ కాలనీలో రెండవ రోజు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం గొల్లపల్లి లో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కామర్స్ లెక్చరర్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్. లక్ష్మీ జ్ఞానేశ్వరి. మాట్లాడుతూ ఎన్ ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లహుజి సాల్వే జయంతి రాజ్యాంగ దినోత్సవం ఝరి బి గ్రామం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లహుజి సాల్వే సేన యూత్ ఆధ్వర్యంలో లహుజి సాల్వే జయంతి రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముందుగా గ్రామస్తులంతా అన్న భావు సాటే క్రాంతి సేన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తం భలేరావు మహాత్ముల చిత్రపటాలకు పూజ చేసి నివాళులు అర్పించారు. మాజీ ఎంపిటిసి గైక్వాడ్ లక్ష్మీబాయి అన్న భావు సాటే విగ్రహనికి.పూల మాలలు వేసి లహుజి సాల్వే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గైక్వాడ్

ఆంధ్రప్రదేశ్

సమాజ మార్పు కోసం విజన్‌ కంటే బాధ్యత ముఖ్యం… చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశం

పయనించే సూర్యుడు న్యూస్ :డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండి పోతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో ఈ మాక్ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది.  ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విజన్ ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. విజన్‌తో పాటు దానిని అమలు చేయడం కూడా ముఖ్యమన్నారు. అంతకేకాకుండా కఠోర శ్రమతో పాటు నిరంతరం చేయాలనే

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

పెళ్లి కార్యక్రమం ముగించుకుని వస్తుండగా ప్రమాదం

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి అనంతపురం ప్రధాన రహదారిపై ములకలచెరువు మండలం, వేపూరి కోట సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానలు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..

Scroll to Top