PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎరుగట్ల ఐకెపి మహిళా గ్రూపులకు ఒక వంద పది గ్రూపులకు జీరో వడ్డీ రూపాయలు గ్రూపుల ఖాతాలో జమ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏర్గట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఐకేపీ మహిళా 110 గ్రూప్ లకు 10.50 లక్షల జీరో వడ్డీ రూపాయలు గ్రూప్ ఖాతాలో జమ చేసిన సందర్భముగా సీఎం రేవంతన్న కు కృతజ్ఞతలు తెలుపుతు సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేసిన మహిళలు మరియు కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరామహిళా చీరలు కాదు మాకు కావాల్సింది నర్వ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల

{పయనించే సూర్యుడు} {నవంబర్26 నర్వ } SFI జిల్లా ఉపాధ్యక్షులు కేయం.మహేందర్ ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినట్టుగానే నర్వ మండలానికి కూడా ప్రభుత్వ జనరల్ కళాశాల కావాలి పదవ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్విద్యకు దూరమై చాలా దూరం పోయి చదవలేక విద్యకు దూరమైనటువంటి ప్రాంతం ఈ నడిగడ్డ ప్రాంతం నర్వ కాబట్టి బస్సు సౌకర్యాలు సరిగ్గా లేవు రవాణ రోడ్డు సౌకర్యాలు లేవూ రావు ఇరకాటంగా బస్ లు అవీ సమయానికి రానే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట కు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీమతి సుధా రామకృష్ణన్ రాక

పయనించే సూర్యుడు నవంబర్ 26 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మరియు ఏ ఎల్ సి సి సభ్యురాలు శ్రీమతి సుధా రామకృష్ణన్ ముఖ్య అతిథి పరిశీలకులుగా వచ్చారు పార్టీ లో ఉన్న సమస్యల గురించి వివరాలు తెలుసుకున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ, ఎస్సై…

రుద్రూర్, నవంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రానున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో పోలింగ్ కేంద్రాలను మంగళవారం సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, స్థానిక వాసులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. గ్రామాలల్లోని రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. పోలింగ్ రోజున అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్

అమావాస్య నాడు నీటి రంగు మార్పు, సాంకేతిక వివరాలు ఏమిటి?

పయనించే సూర్యుడు న్యూస్ :అమావాస్య వేళ కారు చీకట్లు కమ్ముకుంటాయని తెలుసుకానీ.. నీరు రంగు మారడమేంటని ఆశ్చర్యపోతున్నారు జనాలు. అవును ఆ ఊరిలో నీటికుంటలోని నీరు ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. అదీ అమవాస్య రోజు.. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మూగజీవాలు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. ఇంతకీ ఈ కుంటలో నీరు రంగుమారడం వెనుక కారణమేంటి? అమావాస్య వేళ మూఢ నమ్మకాలతో క్షుద్రపూజలు చేస్తుంటారు. అలాంటి ఘటనలు చాలానే చూశాం. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం

Scroll to Top