PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు—“అదే జరిగితే పదవికి రాజీనామా చేస్తా!”

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే విషయంలో దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి తాను ఒప్పుకున్నాననేది అవాస్తవమని, అలాంటిది జరిగితే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ తనపై దుష్ప్రచారం చేస్తోంది అన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిగానే కొనసాగుతుందని, కార్యాలయాల ఏర్పాటుకు స్థలాల కొరత ఉందని తెలిపారు.అదే జరిగితే తాను పదవికి రాజీనామా చేస్తానంటున్నారు రవాణాశాఖ […]

ఆంధ్రప్రదేశ్

హమ్మయ్య… తుఫాన్ మలుపు మార్చింది! ఏపీ సేఫ్ అంటున్న వాయుగుండం కేంద్రం

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీకి తుపాను ముప్పు తప్పింది. మలక్కా జలసంధి ప్రాంతంలో బలపడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. తుపానుకు సెనియార్‌గా నామకరణం చేశారు. అయితే, 24గంటల తరువాత తుపాను క్రమంగా బలహీన పడుతుందని, బంగాళాఖాతంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.మలక్కా జలసంధి, దానికి అనుకొని ఉన్న ఈశాన్య ఇండోనేషియా సమీపంలో సెనియార్ తుపాను కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మలక్కా జలసంధిపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత ఆరు

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 29 జిల్లాలు: మూడు కొత్త జిల్లాల భౌగోళిక రూపురేఖలు విడుదల

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్ధిక సహాయం..

రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు 20 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపించారు. మంగళవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్ధిక సహాయం..

రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు 20 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపించారు. మంగళవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ

Scroll to Top