PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మరమ్మతుల కోసం 33 కేవీ లైన్ నిలిపివేత – విద్యుత్ సరఫరాలో అంతరాయం

పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రేపు మంగళవారం 33 కేవీ లైన్ మైంటెనెన్స్ పనుల కారణంగా 33/11 కేవీ నేరాల్ల, కట్కుర్ మరియు అంకిరెడ్డిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు తెలిపారు. మైంటెనెన్స్ పనులను సురక్షితంగా పూర్తి చేయడానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మన మోహన్ రావు పాటిల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ నియోజకవర్గo కలివెలుగుల చక్రపాణి. తానూర్ మండల కేంద్రానికి చెందిన కిల్లేవార్ సిద్ధేశ్వర్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్కు గురై నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది.ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న సేవలో కూటమి ప్రభుత్వం

పయనించే సూర్యుడు నవంబర్ 24 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సుండుపల్లి మండలం మంచిరెడ్డిగారిపల్లి గ్రామపంచాయతీ నందు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు విడుదలైన సందర్భంగా ప్రతి పల్లి లో ప్రతి రైతును కలిసి తెలుగుదేశం పార్టీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్ని పథకాల అమలు చేశారని ప్రతి రైతుకు అండగా నిలబడిందని రైతులకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల క్లస్టర్ కన్వీనర్ ఎల్.వి.రమణ, సుండుపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి విద్యార్థినిలతో కలసి భోజనం చేసిన మంత్రి జూపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. లెఫ్ట్ పోచంపహాడ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంబించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ లను ఉపయోగించుకోని భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇ నా యత్ నగర్ ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ చేసిన మానాల మోహన్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజమాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఈరోజు సోమవారం రోజున కమ్మర్ పల్లి మండల ఇనాయత్ నగర లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినమహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మహిళలకు చీరలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో నాణ్యమైన చీరలను అందిస్తుందని, గత

Scroll to Top