PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హాస్పిటల్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయకపోతే దశలవారీగా ఆందోళనలు ఉదృతం చేస్తాం:- సిపిఎం

పయనించే సూర్యుడు నవంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వినతి తీసుకోవడానికి నిరాకరించిన ఆర్ఎంవోపై చర్యలు తీసుకోవాలి:- సిపిఎం. నంద్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్న పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న మీకోసం యాత్ర ఇంటింటికి కరపత్రం పంపిణీ

పయనించే సూర్యుడు నవంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రైతన్న పండించే ప్రతీ గింజ,ప్రతీ పంట మన రాష్ట్రానికి బలమని నమ్మే మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకే వారితో కలిసి నడవడానికి,రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం అందరూ తోడుగా ఉండాలని సంకల్పించారు.అన్నదాతకు భరోసా కల్పించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరి

ఆంధ్రప్రదేశ్

టమాటా ధరల్లో భారీ పెరుగుదల: 15 రోజుల్లో 50% ఎగబాకింది

పయనించే సూర్యుడు న్యూస్ :టమోటా ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మదనపల్లి మార్కెట్‌లో ఆకాశాన్నంటుతున్నాయి. భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడం దీనికి ప్రధాన కారణం. దిగుబడి లేకపోవడంతో రైతులు నష్టపోతుండగా, మార్కెట్‌లో డిమాండ్, సరఫరా మధ్య అంతరం టమోటా ధరలను 15 రోజుల్లోనే 50శాతానికి పెంచేశాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. టమోటా ధరలకు రెక్కలు వచ్చాయి. ఉన్న పళంగా బంగారం లాగానే ధరలు పెరుగుతున్నాయి. మదనపల్లి మార్కెట్ లో కిలో రూ.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ…

రుద్రూర్, నవంబర్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, సులేమాన్ నగర్, రుద్రూర్ గ్రామాలల్లో ఐకేపి మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఈ చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్వేయం

“పలు గ్రామాలలో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది” (పయనించే సూర్యుడు నవంబర్ 24 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శ్రేయస్ కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పలు గ్రామాలలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. సూరంపల్లి గ్రామంలో మరియు మాందాపూర్ పలు గ్రామాలలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరలు పంపించడం జరిగింది. వారు మాట్లాడుతూ

Scroll to Top