PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోనీ ఫారెస్ట్ రేంజ్ అధికారికి వినతి పత్రం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివిలుగుల చక్రపాణి భైంసా పట్టణంలో కోతుల బెడదా ఉందని దానిని నివారించాలని భైంసా పట్టణంలోని ఫారెస్ట్ రేంజ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ బీజేపీ నాయకులు బండారి కాసరోల్ల ప్రవీణ్, బండారి దిలీప్, చొప్పరివెంకటేష్, కారగిరిగోవర్ధన్,కత్తిగాంరాజు,కత్తిగాం యోగేష్, సిరాల లక్ష్మణ్ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం రైతులకు బర్ల షెడ్లు గొర్ల షెడ్లు మంజూరు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం ఏర్గట్ల శనివారం రోజున మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం క్రింద రైతులకు బర్ల షెడ్లు, గోర్ల షెడ్లు 28 మందికి మంజూరు కావడంతో నిర్మాణానికి మొదటగా రెండు షెడ్లు దొబ్బల లలిత, బద్దం హన్మంత్ రెడ్డి ది కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ నిర్వహించి ప్లాన్ ప్రకారం ముగ్గు పోసిన ఏపీవో విద్యానంద్, గ్రామ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాసిల్దార్ మస్తానయ్యను సన్మానించిన టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు నవంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నూతనం గా బాధ్యతలు స్వీకరించిన చేజర్ల మండల తాసిల్దార్ మస్తానయ్య ని మర్యాదపూర్వకంగా శనివారం కలిసి శాలువాతో సన్మానించిన చేజర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మినరసారెడ్డి . మండల తెలుగుయువత నాయకులు రావి కృష్ణా రెడ్డి , చేజర్ల పెద్దచెరువు చైర్మన్ అరవ గోపిరెడ్డి , బీసీ సెల్ నాయకులు రంపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా వాసవి ఆలయ భూమి పూజ

పయనించే సూర్యుడు గాంధారి కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామం లోని నారాయణ గిరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ భూమి పూజ ఘనంగా నిర్వహించినారు ఆర్యవైశ్య సంఘ వాసవి సేవా సమితి సభ్యులు శ్రీశ్రీ వామనాశ్రమ వైశ్య కుల గురువు వారణాసి మహా స్వామీజీ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఇందూర్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కామారెడ్డి గాయత్రి ఆయిల్ నూకల ఉదయ్ గాంధారి మండల ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బెజం సంతోష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్

పయనించే సూర్యుడు నవంబర్ 22 అన్నమయ్య జిల్లా టి సుండు పల్లె ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్ మాట్లాడుతూ గ్రామము అభివృద్ధి జరగాలంటే ఉపాధి కూలీలుగా పనిచేస్తున్న వారు సంఖ్యను పెంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ తద్వారా కేంద్రం నుండి వస్తున్న నిధులను సరైన మార్గంలో ఖర్చుపెట్టాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులలో 60% కూలీలకు 40% గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది

Scroll to Top