PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వయం సహయక సంఘాల సభ్యుల ఇంధీరా మహిళ శక్తి చీరలు పంపిణిలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడు నవంబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :శనివారంసోదరిమణులకు ఎమ్మెల్యే పంపిణమీ అందరి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్టంలో ఇందిరమ్మప్రభుత్వాన్నితీసుకువచ్చారు మహిళ సోదరిమణులు ఆర్ధికంగా అభివ్రృధ్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డిలేని బుణాలు అందచేస్తుందమీరందరు తీసుకువచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం,ఉచితవిద్యుత్,ఉచిత బస్సు,సన్నవడ్లకు బోనస్,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుంది,గత పాలకలుకనిసంఆలోచనకుడాచేయలేదు.తెలంగాణరాష్టమహిళసోదరిమణులనుప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం చీరల పంపిణికి శ్రీకారం చుట్టిందివిరికే కాకుండా రాష్టంలో ఉన్న ప్రతి మహిళ సోదరిమణులందరికి చీరలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గండిలచ్చపేటలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ

పయనించే సూర్యుడు, నవంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పోల్స్‌ను పునర్నిర్మాణం చేసి మళ్లీ విద్యుత్ సరఫరాను ప్రారంభించామని సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. ఈ పనులకు మొత్తం రూ.2,50,000 వ్యయం చేసినట్లు వెల్లడించారు.గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రైతులు నాసిరకం మోటార్లు ఉపయోగించకుండా, నాణ్యమైన మోటార్లను వినియోగించాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా అధికారి వినతి పత్రం అందజేసిన బత్తల కిష్టయ్య

పయనించే సూర్యుడు నవంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య 21వ తేదీన నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ని కలిసి నెల్లూరు జిల్లాలో 2012 నుండి 2020 వరకు ఎన్ని వడ్డీల సొసైటీలు రిజిస్టర్ అయినవి వారి పేర్లు వారి ఫోన్ నెంబర్లు వారి అడ్రస్ తో కూడిన డీటెయిల్స్ ఇవ్వమని అడగగా ఆమె

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులంబ గద్వాల జిల్లాలో అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..

పయనించే సూర్యుడు న్యూస్ తేదీ 22 నవంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. కార్యక్రమంను ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీలలో రైతు బంధు పథకం మహిళలకు 2500 పెన్షన్ వికలాంగులకు 4000 పెన్షన్ తులం బంగారంలను సకాలంలో అందే విధంగా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందిస్వయం సహాయక సంఘాలలో ఉన్న వారికి మాత్రమే కాకుండా రేషన్ కార్డు కలిగి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైంసా పట్టణంలోని పలు వార్డుల్లో మురికి కాలువలు మరియు విద్యుత్ దీపాలు గురించి మున్సిపల్ కమిషనర్ కు వినండి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా పట్టణం లో పలు వార్డులలో మురికి కాల్వలపై ఉన్న బెడ్లు విరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి అని అలాగే 14,15 వార్డులో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఇంచార్జ్డి ఈ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాసరోల్ల ప్రవీణ్, బండారి దిలీప్,కారగిరి గోవర్ధన్, చొప్పరివెంకటేష్, కతిగాంయోగేష్, కత్తిగాం రాజు,అందెల గంగాధర్,అయిటి

Scroll to Top