PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

నీకిదేం పోయే కాలం రా సామీ..! ఫుల్లుగా మందేసి కరెంటు తీగలపై నిద్రపోయిన మందు బాబు (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి . మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి […]

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

నీటి సరఫరాను పరిశీలించిన టి.డి.పి మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి శాసనసభ్యులు జెసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం యాడికి మండల పరిధిలోని ఈరన్న పల్లె గ్రామంలో టి.డి.పి.మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ, ఆర్. డబ్ల్యూ. ఎస్. అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలో నిరుపయోగంగా మారిన ఓ.హెచ్.ఆర్. ఎస్.ట్యాంకును పరిశీలించారు. త్వరలోనే ప్రధానమంత్రి జల్ జీవన్ యోజన పథకం క్రింద ఇంటింటికి కొళాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్. డబ్ల్యూ.ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా డంపును సీజ్ చేసిన పోలీస్ రెవెన్యూ సిబ్బంది

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండల కేంద్రంలో మండలంలో అక్రమ ఇసుక రవాణా నిరోధించుటకు గాను, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది భట్టాపూర్ గ్రామంలో తిరుగుచుండగా రూపాల బండ ప్రాంతంలో (14) ట్రాక్టర్ల అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపును గుర్తించి సీజ్ చేయడం జరిగింది.ఇట్టి సీజ్ చేసిన (14) ట్రాక్టర్ల ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేయడం జరిగినది.మండలంలో ఎవరైనా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా పాలనాధికారి కి శుభాకాంక్షలు తెలియజేసిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి జలసంచాయ్- జనభాగీదారీ అవార్డును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ఇటీవలి న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా స్వీకరించినందున, శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో *ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. జిల్లాకు ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డిఆర్డిఓ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వచ్ఛ రథంపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు, టి.డి.పి. నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి శాసనసభ్యులు జె.సి.అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి, యాడికి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎం.పీ.డీ.వో. వీర రాజు, గ్రామపంచాయతీ డిప్యూటీ ఎం.పీ.డీ.వో. శశికళ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛరథం అను కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా యాడికి మండలంలోని, రాయల చెరువు, చందన, కోన, ఉప్పలపాడు, వేములపాడు, గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు, టి.డి.పి. యాడికి మండల బీ.సీ.సెల్ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ,

Scroll to Top