PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వకర్మ కిట్టు అందజేత..

రుద్రూర్, నవంబర్ 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామానికి చెందిన విశ్వకర్మ కులస్తుడైన శేఖర్ కు బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వకర్మ కిట్టు అందజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాలలో ‘రీజినల్ స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్ట్’ — ఇంటర్‌స్కూల్ క్రీడలను ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాలలోని స్థానిక సెయింజోసెఫ్ పాఠశాల ఆవరణలో రెండు రోజులపాటు జరిగే ‘రీజినల్ స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్ట్’ శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు ఉద్దేశించిన ఈ ఫెస్ట్ నవంబర్ 21, 22 తేదీలలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.విట్టల్ రెడ్డి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి ఈరోజు కుంటల మండలంలోని కుంటాల మండల కేంద్రం మరియు ఓలా గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగింది . కుంటాల గ్రామానికి చెందిన నాంపల్లి రమేష్ 25 వేల రూపాయలు అలాగే ఓలా గ్రామానికి చెందిన బొమ్మెన గంగుబాయి 36,500 సీఎం సహాయనిధి చెక్కును అందజేయడం జరిగింది. మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ సీఎం సహాయనిధి చెక్కులు పేద ప్రజలకు ఎంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సులేమాన్ నగర్ లో కంటి వైద్య శిబిరం..

రుద్రూర్, నవంబర్ 21 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలకేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో లయన్స్ కంటి ఆసుపత్రి రకాసిపెట్ వారి సహాకరముతో కంటి నిపుణులు సతీష్ చే 54 మంది రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో 11 మందికి మోతిబిందు ఉన్నట్టు గుర్తించి వారికి ఆపరేషన్ నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో మెండోరా బాబా నగర్ గ్రామాలను సందర్శించడం జరిగినది

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ ఈ సందర్శనలో భాగంగా గ్రామాల్లో ఉన్న పోలింగ్ లొకేషన్స్ మరియు పోలింగ్ స్టేషన్లను పరిశీలించి అక్కడి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు మరియు అవసరమైన చర్యలను పరిశీలించడం జరిగినది అలాగే, గ్రామాలలోని ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా మరియు స్వేచ్ఛగా జరిగేలా పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించాము. అంతేకాకుండా ప్రజలకు మాట్లాడుతూ:🔹 మీ ఓటు విలువైనది 🔹 ఎవరైనా డబ్బు, మద్యం,

Scroll to Top