PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అండర్ 19 విభాగంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలోకి సర్గం మహేష్.

అభినందించిన పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటాపతిరాజు. {పయనించే సూర్యుడు} {నవంబర్ 21 మక్తల్ } చిన్నప్పటినుండి క్రికెట్ పై ఉన్నటువంటి మక్కువతో చురుకుగా వ్యాయామం చేయడంతో పాటు క్రికెట్లో అత్యున్నత ప్రతిఫలం కనపరచడం చూసి గౌడ్ ట్రైనింగ్ తీసుకొని రాష్ట్రస్థాయిలో అండర్ 19 క్రికెట్ కు సెలెక్ట్ కావడం జరిగింది.. స్కాలర్ జూనియర్స్ కాలేజీలో చదువుకుంటూ ఆత్రుత ప్రతిభను కనపరిచిన మహేష్ ను పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు శాలువాతో సన్మానించడం జరిగింది.. వెంకటపతి రాజు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల టిడ్కో ఇల్లు ను పరిశీలించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, గత ప్రభుత్వం క్రూరంగా ఆలోచించి టిడ్కో గృహాలను పూర్తి చేస్తే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు కి మరియు టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఒక చెడు ఆలోచనతో టిడ్కో ఇల్లును పూర్తి చేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు.ఈ సందర్భంగా స్థానిక అయ్యలూరు గ్రామంలో ఉన్న టిడ్కో ఇల్లు ను ఆయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమస్యల సుడిగుండంలో దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఇరుకు గదుల్లో వైద్య సేవలు డాక్టర్ గదిలోనే కాన్పులు పయనించే సూర్యుడు నవంబర్ 22 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రధానమైన లక్ష్యంతో 2018లో దెందుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సొంత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారీ ముఠా అరెస్టు

పయనించే సూర్యుడు నవంబర్ 22 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భద్రాచలంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్ఐ సతీష్ నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేయగా, 65 కిలోల కల్తీ నెయ్యి డబ్బాలు లభించాయి. దీని విలువ రూ.52 వేలు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ

ఆంధ్రప్రదేశ్

“వైఎస్ జగన్ చంద్రబాబుకు కీలక లేఖ పంపారు: అవకాశం, అన్యాయం అంశాలపై వ్యాఖ్యలు”

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీలలో ఒక్క టీఎంసీ నీరు కోల్పోయినా..

Scroll to Top