PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

“జనవరి నుంచి ఆ జిల్లా ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యేక కానుక!”

పయనించే సూర్యుడు న్యూస్ :చిత్తూరు జిల్లావాసులకు శుభవార్త. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో సంజీవని పథకం అమలు కానుంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవని ప్రాజెక్టు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకం అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సంజీవని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం

పయనించే సూర్యుడు నవంబర్ 21 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని ఆదురుపల్లిలో డియర్. బి ఆర్ అంబేడ్కర్ గురుకులం స్కూల్లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14 నుంచి 20 వరకు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడంతో పాటు లైబ్రరీ వినియోగంపై ఆసక్తి కలిగించేందుకు డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, సింగింగ్, పెయింటింగ్ 225 పోటీలను నిర్వహించారు. చివరి రోజు విజేతలకు బహుమతులు ప్రదానం అందజేశారు . ప్రిన్సిపల్ పద్మజి, లైబ్రేరియన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌‌ను విచారించడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఓకే చెప్పారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత చార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్‌ ప్రజాప్రతినిధిగా ఉన్నందున్న ఆయనపై చర్యలకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయం రానుంది వారంలో షెడ్యూల్..!

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రణాళికలు రూపొందించింది.డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 20లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం

ఆంధ్రప్రదేశ్

ప్రసాదం వ్యాపారం భద్రాచలం గుడిలో: అధికారుల నియంత్రణ అంశంగా

పయనించే సూర్యుడు న్యూస్ :దేవుని ప్రసాదం అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవునికి నివేదించిన ప్రసాదం కొంచెం దక్కినా దానిని ఎంతో భక్తితో స్వీకరిస్తారు. అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు అక్రమార్కులు. స్వీటుషాపులో విక్రయించే సాధారణ స్వీటులా బయటివారికి విక్రయిస్తూ అడ్డదారిలో సొమ్ము చేసుకుంటూ.. దేవుని సొమ్ముకి గండి కొడుతున్నారు. ధర్మమూర్తిగా కొలిచే భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలోని అధికారులే ఈ అధర్మానికి పాల్పడుతున్నారు. అంతేకాదు కేజీకి ఐదు కేజీలు ఉచితం అంటూ బంపర్‌

Scroll to Top