PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతి అభివృద్ధి కోసం హర్నిషలు కృషి చేస్తా డాక్టర్ శంకర్ నాయక్

పయనించే సూర్యుడు నవంబర్ 21 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భద్రాద్రి జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మెన్ డాక్టర్ శంకర్ నాయక్ కు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం జాతి అభివృద్ధి కోసం హర్నిషలు కృషి చేస్తా డాక్టర్ శంకర్ నాయక్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక పోస్టాఫీసు సెంటర్ నందు ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ […]

ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వ వినూత్న పథకం

పయనించే సూర్యుడు న్యూస్:ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరిగేలా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుండటంతో పాటు అదనంగా పేద వర్గాల ప్రజలు, రైతులకు మేలు జరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.రాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఈనెల 24వ తేదీ

ఆంధ్రప్రదేశ్

“పెట్టుబడుల వృద్ధితో ఆ జిల్లా కొత్త పరిశ్రమల కేంద్రంగా మారుతున్న అంచనా”

పయనించే సూర్యుడు న్యూస్:పారిశ్రామిక అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే నినాదంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్, స్కై ఫ్యాక్టరీ, గిన్‌ఫ్రా ప్రెసిషన్, సుగ్నా స్పాంజ్ పవర్ వంటి కంపెనీలు.. భారీ పెట్టుబడులుతో యూనిట్లను నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. కాగా, ఏడాదిన్నర కాలంలోనే అనంతపురం జిల్లాలో రూ. 4,194 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా

ఆంధ్రప్రదేశ్

“రేర్ మోమెంట్‌ను రాజకీయ వేదికగా మార్చిన అమిత్ షా? చర్చలు హాట్!”

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 31, 2026.. దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ఎండ్‌కార్డ్ పడాల్సిన రోజు. ఆ తర్వాత నక్సలిజం అనే శబ్దమే నిషిద్ధం. కేంద్ర హోంమంత్రి జారీ చేసిన హుకుం ఇది..! మహా అయితే నాలుగు నెలలే గ్యాప్ ఉంది. మరి, లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నాం.. నాకిప్పుడే తెలియాలి అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. అందుకోసం అనఫీషియల్‌గా ఓ స్పెషల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు అనిపించింది.సందర్భం బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌కు పదోసారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి చేరిన ఎర్గట్ల మాజీ జెడ్ పి టి సి గుళ్ళే రాజేశ్వర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలం ఎర్గట్ల మండల మాజీ జడ్పీటీసి గుళ్ళే రాజేశ్వర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు డి సి ఉపాధ్యక్షులు అరుణ్ యాదవ్ బి ఆర్ ఎస్ చెరిక హైదరాబాద్ లోని నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు

Scroll to Top