విశ్వహిందూపరిషత్-భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు మల్దకల్ మండల జూనియర్ కళాశాల లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 20 2025 రిపోర్టర్ కిష్టన్న గద్వాల్ జిల్లా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మల్దకల్ ఎస్.ఐ నందికర్ మాట్లాడుతూ నేడు డ్రగ్స్ విషయం లో ప్రధానంగా టార్గెట్ చేయబడుతుంది యువత మరియు విద్యార్థులేనని ప్రతి ఒక్క విద్యార్థి డ్రగ్స్ నివారణ పై అవగాహన ఉండాలని ఎక్కడైనా ఎవరైనా గంజాయి కానీ ఏ ఇతర డ్రగ్స్ అయినా కానీ అమ్ముతూ ఉన్న కొంటూ ఉన్న సమాచారాన్ని పోలీసులకు నేరుగా కానీ కళాశాల […]




