PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వహిందూపరిషత్-భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు మల్దకల్ మండల జూనియర్ కళాశాల లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 20 2025 రిపోర్టర్ కిష్టన్న గద్వాల్ జిల్లా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మల్దకల్ ఎస్.ఐ నందికర్ మాట్లాడుతూ నేడు డ్రగ్స్ విషయం లో ప్రధానంగా టార్గెట్ చేయబడుతుంది యువత మరియు విద్యార్థులేనని ప్రతి ఒక్క విద్యార్థి డ్రగ్స్ నివారణ పై అవగాహన ఉండాలని ఎక్కడైనా ఎవరైనా గంజాయి కానీ ఏ ఇతర డ్రగ్స్ అయినా కానీ అమ్ముతూ ఉన్న కొంటూ ఉన్న సమాచారాన్ని పోలీసులకు నేరుగా కానీ కళాశాల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు..

రుద్రూర్, నవంబర్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గురువారం రోజున ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి 137 మంది రోగులు హాజరు కాగా ఇందులో 33 మందికి కంటి శుక్ల ఆపరేషన్, 6గురు రోగులకు కన్నుగుడ్డు మీద శుక్లపటలము నుండి కన్ను కొలిక ఉన్నట్టు నిపుణులు నిర్ధారించి లయన్స్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం..

అందని మెరుగైన వైద్య సేవలు… రుద్రూర్, నవంబర్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని, చికిత్సలు చేయడంలో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పేద ప్రజలకు అరకొరగా వైద్యం అందిస్తున్నారని ఆసుపత్రికి వచ్చే రోగులు వాపోతున్నారు. గురువారం రోజున పలువురు రోగులు ప్రథమ చికిత్స కొరకు ఆసుపత్రికి వెలితే ఇక్కడ ప్రథమ చికిత్స చేసే వారు లేరని,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జక్కాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – మండెపల్లి వ్యక్తి జడల తిరుపతి మృతి, భార్య రజిత పరిస్థితి విషమం

పయనించే సూర్యుడు, నవంబర్ 20( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ సిరిసిల్ల–సిద్దిపేట శివారులోని జక్కాపూర్ వద్ద గురువారం జరిగిన భయానక రోడ్డు ప్రమాదం స్థానికులను షాక్‌కు గురిచేసింది. తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామానికి చెందిన జడల తిరుపతి అక్కడికక్కడే మృతిచెందగా, అతని భార్య రజిత తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే బంధువుల మరణదినానికి హాజరయ్యేందుకు తిరుపతి దంపతులు బైకుపై సిద్దిపేట ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి సిరిసిల్ల వైపు వస్తున్న కారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాడూరులో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన

పయనించే సూర్యుడు, నవంబర్ 20( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రైతులు నిరసనకు దిగారు. రైస్ మిల్లుకు వెళ్లిన తమ ధాన్యం బస్తాలను “ఐదు బస్తాలు కట్ చేస్తున్నాం” అని అధికారులు ఫోన్ చేసి చెప్పడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ముందే అన్ని ప్రమాణాలు పాటించి ధాన్యం విక్రయించిన తర్వాత కూడా ఇలా బస్తాలు

Scroll to Top