PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్షయ నిర్మూలన గర్భిణీ సేవల బలోపేతంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గఆకస్మిక సందర్శన చేశారు ఈ సందర్భంగా ఇంజక్షన్ గదిని ఫార్మసీ స్టోర్ ని రక్త పరీక్షల గదిని, టీకాల నిల్వ గదిని,కాన్పుల గదిని ఇన్ పేషెంట్ వార్డ్ ని పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలను ఇవ్వడం జరిగింది క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంపత్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి..

పయనించే సూర్యుడు తేదీ 20 నవంబర్ గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మిత్రుడు ,సహచరుడు అయిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ.సంపత్ కుమార్ కి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి .వీరి వెంట యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఎస్.దీపక్ ప్రజ్ఞ కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి సమస్యలపై దిశ కమిటీ సమావేశంలో చర్చిస్తాం* * దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి

(ప్రయాణించే సూర్యుడు నవంబర్ 20 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండల గ్రామం దొమ్మాట పాఠశాలలో తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతున్న దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి పాఠశాలల అంగన్వాడి సమస్యలపై దిశా కమిటీ దృష్టికి తీసుకెళ్లి,కమిటీ సమావేశంలో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని జిల్లా దిశా కమిటీ మెంబర్ రవీందర్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట అంగన్వాడి సెంటర్లను, ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దిశా కమిటీ మెంబర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం:ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం పర్యటించిన కలెక్టర్ అకాడమిక్ బ్లాక్ రిపేర్ వర్క్స్, ఆడిటోరియం మరమ్మత్తులు, బాలుర కామన్ మెస్ మరియు బాలికల హాస్టల్ పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత శాఖలతో వివరంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆపదలో అండగా అఖిలరాజ్ ఫౌండేషన్

(పయనించే సూర్యుడు నవంబర్ 20 రాజేష్)దౌల్తాబాద్ : ఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని అఖిల రాజ్ ఫౌండేషన్ మండల కార్యదర్శి బొల్లం రాజేష్ పేర్కొన్నారు. మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో అఖిలా రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తోడుగా నిలవడమే ఫౌండేషన్ లక్ష్యం అని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరం ఐనా

Scroll to Top