PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిమ్మకు నిరెత్తినట్టు సూళ్లూరుపేట ప్రభుత్వ యంత్రాంగం

పయనించే సూర్యుడు నవంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండల పరిధిలోని ప్రభుత్వ యంత్రాంగం ఉదయం లేచి వచ్చామా చూసామా వెళ్ళామా అంతేగాని ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజల కంటికి కనిపిస్తున్నాయి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కంటికి మాత్రం కనిపించట్లేదు తుఫాన్లు వస్తున్నాయి పోతున్నాయి ప్రజల బాధలు మాత్రం అధికారులకు కనిపించట్లేదు నెల వస్తే మా జీతం మాకు వస్తుంది కదాఎవరు ఎలా పోతే మాకెందుకు అని నిర్లక్ష్యంగా ఉంటున్న అధికారులు ఒక్కరోజు పడ్డ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శబరిమలకి భారీగా పెరుగుతున్న యాత్రీకుల రద్దీ దృష్ట్యా… శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కీలక ఆదేశాలు జారీచేసిన కేరళ ప్రభుత్వం.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కేరళ హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం అమలు చేస్తున్నట్లు ప్రకటన…24 నవంబర్ 2025 వరకు వర్చువల్ క్యూ ద్వారా 70,000 మంది, స్పాట్ బుకింగ్ ద్వారా ఐదు వేల మందికి మాత్రమే అనుమతిదర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరిపాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదుస్పాట్ బుకింగ్ కోటా రోజుకు ఐదు వేల కోటా పూర్తయితే బుకింగ్ లేదుస్పాట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ నుండి గులాబీ గూటికి చేరిన ఎర్గట్ల మాజీ జెడ్ పి టి సి గుళ్ళే రాజేశ్వర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్తెలంగాణ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోఏరుగట్ల మండలంఎర్గట్ల మండల మాజీ జడ్పీటీసి గుళ్ళే రాజేశ్వర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు డి సి ఉపాధ్యక్షులు అరుణ్ యాదవ్ బి ఆర్ ఎస్ చెరిక హైదరాబాద్ లోని నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షుడు రాజపూర్ణనంధంమాజీ ఎంపిపి కొలిపాక ఉపేందర్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి.

పయనించే సూర్యుడు తేదీ 19 నవంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి సహచర మంత్రులతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, మహిళా సంఘం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముందుగా గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు నుండి డిసెంబర్ 9 వరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మధురాపూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం

పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి ( పయనించే సూర్యుడు నవంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మధురపూర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఈరోజు బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు బాల్యవివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లల చదువుల గురించి విద్యార్థులకు ప్రత్యేకించి వివరించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి మరియు పాఠశాల

Scroll to Top