PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులకు యూరియా పంపిణీ వ్యవసాయ అధికారి

పయనించే సూర్యుడు నవంబర్ 19( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల వ్యవసాయ అధికారి పి హిమబిందు. మేడం సూచనలతో చేజర్ల మండలం పెరుమాళ్ళపాడు గ్రామ సచివాలయం పరిధిలోని స్థానిక పెరుమాళ్ళపాడు ఆర్ ఎస్ కె పరిధిలో పొట్టి పల్లి గ్రామంలో బుధవారం యూరియా పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నాయకులు ఇస్మాయిల్ , కామేశ్వర్ బాబుచేతుల మీదుగా యూరియా పంపిణీ జరిగినది ఈ కార్యక్రమలో గ్రామ వ్యవసాయ సహాయకులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్” రెండవ విడత నిధుల పంపిణీ కార్యక్రమము.

పయనించే సూర్యుడు నవంబర్ 19,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న గోస్పాడు మండలంలో అన్నదాత సుఖీభవ – పి.ఎం. కిసాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కార్తీక్. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వం సంవత్సరానికి రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పి.ఎం. కిసాన్ పథకం ద్వారా 20,000/- రూపాయలు అందిస్తుందని, ఇందులో భాగంగా గత ఆగష్టు నెలలో మొదటి విడతగా 7000/-రూపాయలు జమ చేయడం జరిగిందని, ఈ రోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

( పయనించే సూర్యుడు నవంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్ధపూర్ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్యానాయక్ తాత గోణ్య నాయక్ అనారోగ్య కారణంతో మరణించిన,మరియు కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబెర్ నరేందర్ తల్లి రాదబాయ్ ఇటీవల కాలంలో మరణించిన కారణంగా వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తు వారి అకాల మరణాల పట్ల దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లచ్చంపేట్ పాఠశాలను సందర్శించిన

బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు నవంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) చౌదరిగూడ మండలం లచ్చంపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో ముచ్చటించి చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.అలాగే ఇటీవల విద్యార్థులకు పంపిన నోటు పుస్తకాలు అందినవా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిట్టెం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కామేపల్లి మండలంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

పర్యటనలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తి సాంబశీవరావు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ.. పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :బర్లగూడెం గ్రామపంచాయతీ కొత్తతండా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆంగోత్ సంతు నాయక్ దశ దిన కార్యంకు ఎమ్మెల్యే హజరుపొన్నెకల్లు గ్రామానికి నిర్మించబోయే రహదారి పైలాన్ ఎమ్మెల్యే పరిశీలనపొన్నెకల్లు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసి లభ్ధిధారులను ఏంపిక చేయాలని అధికారులకు

Scroll to Top