PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఐ వందేళ్ళ ఉత్సవాలు జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు ) రాష్ట్ర సమితి సభ్యులు సిపిఐ కే.సారయ్య టేకులపల్లి: మండల సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం గుగులోత్ శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య పాల్గొని మాట్లాడుతూ సిపిఐ వందేళ్ళ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను విజయవంతం చేయాలని బుధవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. సత వసంతాల వేడుకల్లో సిపిఐ కు పూర్వ వైభవం వస్తుందని. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆకట్టుకున్న కలెక్టర్ రాజకుమారి గణియా- చిన్నారులతో నేలపై కూర్చొని ముచ్చట

పయనించే సూర్యుడు నవంబర్ 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2ను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. అంగన్వాడీ భవనం, స్టాక్ రిజిస్టర్లు, వంటగది పారిశుధ్యం, పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతను వివరంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ నుంచి రోజువారీ కార్యక్రమాలు, పోషకాహారం పంపిణీపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు, పాఠ్య ప్రణాళిక అమలు, వంట సిబ్బంది నిర్వహణ వంటి అంశాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

72 వ అఖిల భారత సహకార వారోత్సవాలు “

పయనించే సూర్యుడు నవంబర్ 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేదింటి మహిళలు ఆర్థికంగా భలోపేతం కావడమే శిల్పా సహకార్ బ్యాంక్ లక్ష్యం అని పేర్కొన్న బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేదింటి మహిళలు ఆర్థికంగా భలోపేతం కావడమే శిల్పా సహకార్ బ్యాంక్ లక్ష్యం అని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరి పంటను పరిశీలించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ పర్యటనలో భాగంగా మండల పరిధిలోని వరి పంటను రైతులతో కలిసి పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ . అనంతరం వరి పంట సాగు, దిగుబడి, మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తి, నీటి సదుపాయం, మార్కెటింగ్, మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేటీఆర్ ని కలిసినబాసు హనుమంతు నాయుడు..

పయనించే సూర్యుడు తేదీ 20 నవంబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. ఈరోజు హైదరాబాద్ లోని నందినగర్ నివాసం నందు మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి,BRS పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

Scroll to Top