PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈ రోజు హైదరాబాద్ పట్టణంలోని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎండోమెంట్ కమిషనర్ హరీష్ ను మర్యాద పూర్వకంగా భేటి అయిన ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ .

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ముధోల్ నియోజకవర్గంలోని ఆలయల అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. నియోజక వర్గంలోని పెండింగ్లో ఉన్న పలు ఆలయాలను త్వరితంగా మంజూరు చేయాలని, ఇటీవలే మంజూరైన ఆలయాలకు టెండర్ అప్రూవల్ ఇవ్వాలని, మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపులు మంజూరయ్యేలా చూడాలని కోరారు.వారితో పాటు మాజీ జడ్పీటీసీ రమేష్ , భోస్లే పండిత్ పటేల్ , మరియు సీనియర్ నాయకులు వినోద్ రెడ్డి ఉన్నారు.*

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గంజాయి కేసులో ఇద్దరికి 20 ఏండ్ల జైలు శిక్ష….. ఒక్కొక్కరికి లక్ష జరిమానా

మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు తీర్పు ప్రాసిక్యూషన్ కు సహకరించిన అధికారులను అభినంధిచిన పోలీస్ కమిషనర్ పయనించే సూర్యుడు నవంబర్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20 ఏండ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జరిమాన విధిస్తూ.. మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి గారు తీర్పు వెల్లడించారు.ప్రాసిక్యూషన్ కు సహకరించిన అధికారులను

ఆంధ్రప్రదేశ్

“సంచలనం సృష్టించిన అధికారుల నిర్ణయం… చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులపై అటాచ్ ప్రక్రియ!”

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్ మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా విలువైన అస్తులు కూడబెట్టినట్లు సిట్ గుర్తించింది. చెవిరెడ్డి కుటుంబం కమీషన్లు, కిక్ బ్యాక్ లు తీసుకుని భారీగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి:టీఎస్ యుటీఎఫ్

ఘనంగా టీఎస్ యుటిఎఫ్ 12వ మండల మహాసభలు పయనించే సూర్యుడు నవంబర్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ,ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బకాయిపడిన ఐదు డిఏలను,పిఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు,బానోతు రాందాస్ లు డిమాండ్ చేశారు.ఏన్కూర్ స్థానిక మండల కేంద్రంలోని రైతు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు..

అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరణ.. మద్యం మత్తులో పట్టుబడిన వారిపై కేసులు నమోదు.. రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు.. పయనించే సూర్యుడు నవంబర్ 20 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ రాత్రివేళలోపెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి

Scroll to Top