PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సుభిక్షంగా ఉన్నారు

ఎమ్మెల్యే కోటా ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయి (పయనించే సూర్యుడు నవంబర్ 19 రాజేష్) దౌల్తాబాద్,నవంబర్ 19 : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పథకాలు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రతీ అర్హుడికి అందుతున్నాయని కాంగ్రెస్ సీనియర్‌ నాయకులు కర్నాల శ్రీనివాస రావు అన్నారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ దారా సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దిపేట సహాయ కార్మిక లేబర్ అధికారి పై తక్షణ చర్యలు తీసుకోండి

“బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్” ( పైనుంచే సూర్యుడు నవంబర్ 19 రాజేష్) సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న సహాయ కార్మిక లేబర్ అధికారి కార్యాలయంలో ప్రజా సమస్యలను విన్నవించడానికి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్లగా, అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. జిల్లా అధికారి గారికి ఫోన్ చేసినప్పటికీ, స్పందన లేకుండా ఉండటం ప్రజా సమస్యల పట్ల నిర్వాహక వ్యవస్థ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని బీఎస్పీ నాయకులు ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి సందర్శనలో మోదీ: సత్యసాయిబాబా సిద్ధాంతాలపై ప్రశంసలు

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి బాబా బోధనలు నేటికీ ఆదర్శమన్నారు. సత్యసాయి హిరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తిని పవిత్ర భూమిగా అభివర్ణించారు.సత్యసాయి బాబా ఆశీర్వాదం తీసుకునేందుకు తప్పకుండా పుట్టపర్తికి వచ్చేవాళ్లమన్నారు. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’ అనే బాబా సందేశాన్ని పాటించడంతోపాటు సత్యసాయి ట్రస్టు చేస్తున్న పనులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ

ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్” (పయనించే సూర్యుడు నవంబర్ 19 రాజేష్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించడంతోపాటు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు అవగాహన కలిగి ఉండి డ్రగ్స్ నిర్మూలనకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని

ఆంధ్రప్రదేశ్

శబరిమలలో అలజడి: పోలీసు అసభ్యసైగలపై భక్తుల తీవ్ర ఫిర్యాదు!

పయనించే సూర్యుడు న్యూస్: శబరిమల  అయ్యప్ప స్వామివారిని దర్శించుకనేందుకు  ప్రతి ఏటా లక్షలాది మంది అయ్యప్పలు శబరిమల వెళ్తుంటారు. అంతటి పవిత్రమైన ఆలయం వద్ద అపచారం జరిగింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా అయ్యప్ప స్వామి దర్శనార్ధం కొందరు భక్తులు శబరిమల వెళ్లారు. అయితే అక్కడ అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. క్యూ ఎక్కడ ఉంది అని ఓ స్వామి కేరళ పోలీసు అధికారిని అడిగినందుకు అతను తన పాంట్ జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశాడని భక్తుడు

Scroll to Top