PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్మికులను పీడిస్తున్న సమస్యలు.స్పందించాల్సిన బాధ్యత గెలిచిన సంఘాల పై ఉంది.**GLBKS.IFTU ప్రధానకార్య దర్శి జే.సీతారామయ్య.

పయనించే సూర్యుడు నవంబర్ 18 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేయించడం లో సమస్యలను పరిష్కరించ డంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటియుసి,ఐఎన్ టియుసిలువిఫలంఅయ్యారనిసింగరేణి కొత్తబావులు లేవని ఉన్న గనులను అమ్మకానికి పెట్టారని ఇప్పుడు 42 వేల పర్మినెంట్,35 వేల కాంట్రాక్టుకార్మికుల జీవితాన్ని మంటగలుపుతూలాభాలతోనడుస్తు న్న సింగరేణి మనుగడ ప్రమాదంగా మారిందని సింగరేణి తల్లిని బ్రతికించు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల లో సమస్యలపై పరిశీలించిన అధికారులు

పయనించే సూర్యుడు నవంబర్ 18( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని తిరుపతి నాయుడు పల్లి, ఆదురుపల్లి, కోటి తీర్థం గ్రామాల్లో పలు సమస్యలపై ఆత్మకూరు రెవిన్యూ డివిజనల్ అధికారి బి. పావని ఇన్చార్జి సంగం తాసిల్దార్ సోమ్లా నాయక్ మంగళవారం పరిశీలించారు. వారి వెంట ఆర్ ఐ సతీష్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో

పయనించే సూర్యుడు నవంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం కోటి తీర్థం, యనమదల రైతు సేవా కేంద్రం లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. హేమ బిందు మేడం మాట్లాడుతూ, వ్యవసాయ రైతులందరూ వరి నారుమడి లో జింకు లోపం ఉన్నట్లయితే చిలెట్ జింకు 12% స్ప్రేయార్ చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా వరిపంట వేసిన ప్రతి ఒక్క రైతులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిన్న మడుగు ను తలంపిస్తున్న సూళ్లూరుపేట నుండి గొల్లల ములుగు గ్రామాలకు వెళ్లి ఆర్ అండ్ బి రోడ్ల పరిస్థితి ప్రమాదకరంగా మారింది

పయనించే సూర్యుడు నవంబర్ 18(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట నుండి వాటంబేడు ఆర్ అండ్ బి రోడ్డు మార్గంలో ఏడు గ్రామాలు నివసిస్తున్నాయి ఈ గ్రామాలకు వెళ్లే మార్గం మధ్యలో 1 గొల్లలములువు రైల్వే గేటుకు ముందు ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంటల తో కూడిన మాడుగుల మారింది ఈ మార్గంలో పయనించే ప్రజలు ప్రమాదాలకు గురవుతూ అవస్థలు పడుతున్నారు ఆ మార్గంలో వెళ్లేటప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు కనుక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లిక్కర్’సిండికేట్’ లో ప్రభుత్వ ఉద్యోగులు

(పయనించే సూర్యుడు నవంబర్ 18 రాజేష్) బినామీ పేర్లతో మద్యం వ్యాపారం సిండికేట్ అగ్రిమెంట్లో సాక్షులుగా ప్రభుత్వ ఉద్యోగులు మద్యం సిండికేట్ లో ఉద్యోగుల పాత్ర పై అధికారులు ఆరా. ప్రజా వానిలో లిక్కర్ సిండికేట్ వ్యవహారంపై ఫిర్యాదు దుబ్బాక మద్యం సిండికేట్ వ్యవహారం ప్రజావాణిలోకి చేరింది. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో లిక్కర్ వ్యాపారం బయటకు వచ్చింది. దుబ్బాక లోని రేణుక ఎల్లమ్మ, బాలాజీ, మణికంఠ, లక్కీ వైన్స్ యజమానులు కలిసి

Scroll to Top