PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ కార్మికుల కు సరైన వసతులు కల్పించట్లేదు

పయనించే సూర్యుడు నవంబర్ 18 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ పనిచేస్తున్న కార్మికులకు సరైన వసతులు కల్పించడం లేదు ఎండొచ్చినా వానొచ్చినా పనికి మాత్రం రావాలి వానలో తడుస్తూ ఎండల్లో ఎడుతూ పనిచేయాలి వానొస్తే తల దాచుకోవటానికి వాన కోటు కూడా ఇవ్వరు ఎండ వచ్చిన అంతే సంగతి పని మాత్రం బాగా చేపించుకుంటారు కానీ కనీస వసతులు కల్పించరు ఒంట్లో బాగా లేక పోయిన పనికి రావాలి మా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఈరోజు మంగళవారం రోజున భీంగల్ పట్టణ కేంద్రంలో సీఎంఆర్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది సుమారు4 లక్షల రూపాయలు 8 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పాల గణేష్ మండల అధ్యక్షుడు బోధి రే స్వామి పట్టణ అధ్యక్షులు జె జె నరసయ్య జిల్లా యూత్ వైస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాణంపల్లిలో రూ. 50 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

రుద్రూర్, నవంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో రూ.50 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు మాట్లాడతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోగత ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన.

పయనించే సూర్యుడు తేదీ 19 నవంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న. కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా సీనియర్ నాయకులు.జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆదేశానుసారం దౌదర్ పల్లి కి చెందిన కురువ రాముడు 60,000/- రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దపల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి.

పయనించే సూర్యుడు న్యూస్ తేదీ: 18 నవంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అలంపూర్ నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ కనీసం మద్దతు ధర క్వింటాలకు రూ. 2400 నిర్ణయించడం జరిగింది.

Scroll to Top