PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్థిక సహాయం అందజేత

పయనించే సూర్యుడు మైలార్దేవపల్లి , నవంబర్ 18: అనారో గ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ కుటుంబాన్ని మణికొండ పాలమూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. మైలార్ దేవపల్లి డివిజన్ బాబుల్ రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్కు కాలుకు గాయం కావడంతో ఆయన కాలును డాక్టర్లు పూర్తిగా తొలగిం చారు. చికిత్స పొందుతున్న లక్ష్మణ్ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. దీంతో మైలార్ దేవపల్లి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దళారుల నమ్మి మోసపోవద్దు

(పయనించే సూర్యుడు నవంబర్ 18 రాజేష్) దౌల్తాబాద్ : రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని ఐకెపి సిసి బాలరాజు పేర్కొన్నారు. మల్లేశం పల్లి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని , రైతులు వాటిని సద్వినియోగం చేసుకొని మద్దతు ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళల సంక్షేమం,సాధికారతకు కాంగ్రెస్ కృషి..!

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.! ( పయనించే సూర్యుడు నవంబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.. సోమవారం మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో పెబ్బే గాయత్రి,జహారా బీ లకు సంబందించిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఎం సహాయక నిధి పేద ప్రజలకు వరం…

పయనించే సూర్యుడు తేదీ 18 నవంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన.జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ. సిఎం సహాయక నిధి పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అండ అని సరితమ్మ అన్నారు.. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో అబ్దుల్ ముజీబ్ 60,000/- నర్సింహులు కోతులగిద్ద 13,500/-,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు నూకాల లక్ష్మి 19500 సింకేట గణేష్ 24,500 పత్రి లక్ష్మి 36000 పంపిణీ చేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కి కృతజ్ఞలు తెలిపినారు

Scroll to Top