ఆర్థిక సహాయం అందజేత
పయనించే సూర్యుడు మైలార్దేవపల్లి , నవంబర్ 18: అనారో గ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ కుటుంబాన్ని మణికొండ పాలమూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. మైలార్ దేవపల్లి డివిజన్ బాబుల్ రెడ్డినగర్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్కు కాలుకు గాయం కావడంతో ఆయన కాలును డాక్టర్లు పూర్తిగా తొలగిం చారు. చికిత్స పొందుతున్న లక్ష్మణ్ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. దీంతో మైలార్ దేవపల్లి […]




