PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశ ఐక్యతకు ప్రతీక సర్ధార్ వల్లభాయ్ పటేల్.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగులు చక్రపాణి. ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో *బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ * పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ “బీసీ జనసేన”కు గ్రీన్ సిగ్నల్

బీసీ జనసేన జాతీయ అధ్యక్షుడిగా కత్తి చంద్రశేఖరప్ప బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ బీసీ హక్కుల కోసం నూతన ఉద్యమ ప్రారంభం ( పయనించే సూర్యుడు నవంబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గ “బీసీ జనసేన” ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. బీసీ జనసేన ఏర్పాటు కోసం జాతీయ అధ్యక్షుడిగా పేరును బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేసిన కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి

విద్యార్థులతో కలిసి భోజనం చేసి న కౌన్సిలర్ పయనించే సూర్యుడు నవంబర్ 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డు పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్ ను నేడు స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఇక్కడ విద్యార్థులకు అందుతున్న భోజన వసతి ఇతర వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మొత్తం 85

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ CII సమ్మిట్ : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాలజిల్లా, ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా CII భాగస్వామ్య సదస్సు నిలిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు.ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నందికొట్కూరు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్ర పరిధిలోని, కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.డాక్టర్ మధుసూదన్ రాజు గారు, సతీమణి డాక్టర్ సునీత గారు వీరు ఇద్దరు కలిసి అగాపే ఆశ్రమ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్నవారే కాక బయట వారికి కూడా ఇంచుమించు 100మందికి కంటి పరీక్షలు చేశారు.అంతేకాకుండా 80 మందికి కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది.అంతేకాకుండా

Scroll to Top