PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థులకు టిసిఎస్ బహుమతులు.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్17 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి:టి.సి.ఎస్. నిర్వహించిన వ్యాసరచన పోటీలలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. సోమవారం స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు టి.సి.ఎస్.కంపెనీ ప్రతినిధులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.సీనియర్స్ విభాగంలో రూప దీపిక, లలిత, కీర్తన లు, జూనియర్స్ విభాగంలో ప్రణతి, నసీర్ బాబా, మోక్షిత లు మొదటి, రెండవ, మూడవ బహుమతులు గెలుపొందారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ అయేషా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్వీర్యం అవుతున్న ప్రజావాణి

(జనం న్యూస్ 17 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల ప్రజల సమస్యలను ప్రతిఫలించాల్సిన ప్రజావాణి అధికార ప్రతినిధుల నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణుల రహదారి సమస్యలు, పౌరహక్కుల అంశాలను సంబంధిత శాఖలు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల స్వరం ప్రభావం కోల్పోతోందని వారు పేర్కొన్నారు., పంచాయతీలలో, ప్రజా స్వరాన్ని వినాల్సిన బాధ్యత ఉన్నవారు స్పందించకపోవడంతో “ప్రజావాణి నిర్వీర్యం అవుతున్నదా?” అనే ప్రశ్న స్థానిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వరం బలహీనపడితే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పది’ ఫీజులో ప్రైవేట్ దందా..రూ.125 ఫీజుకు రూ. వెయ్యి వసూలు….ప్రైవేటు పాఠశాలల నిర్వాకం..కొరవడిన విద్యాశాఖ పర్యవేక్షణ

…పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.___యుఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భైంసా మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా నామత్కర్ నవీన్ మాట్లాడుతూ: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా రాబడుతున్నాయి.పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజును

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేరుకు సర్టిఫికెట్ బ్లాక్ బెల్ట్ ఉంటే సీనియర్ కాదు. నిత్యం శిక్షణలో ఉండే వారే సీనియర్ మాస్టర్లు

.కరాటే మాస్టర్లు ఎప్పటికప్పుడు నూతన శిక్షణలో ఉండాలి (పయనించే సూర్యుడు నవంబర్ 17రాజేష్)- యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్సిద్ధిపేట జిల్లాలో కలిగిన కరాటే మాస్టర్ల నియామక విషయంలో యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.దుబ్బాక మండల కేంద్రంలో కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తన పై శిక ఎల్లగౌడ్ అనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వై.ఎస్.ఆర్. కాలనీ సమస్యలపై స్పందించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం

మున్సిపల్ కమిషనర్‌కు సూచనలు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ నవంబర్ 17 నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో శనివారం 15 వ తేదీన నిర్వహించిన *‘ *జాడు చలావ్ యాత్ర’** లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్‌తో కూడిన పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి మౌలిక వసతుల లోపాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. కాలనీలో దెబ్బతిన్న

Scroll to Top