PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్ననంద్యాల స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో, నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీరంగూడ మల్లికార్జున హిల్స్‌లో ఘనంగా 14వ మహా పడిపూజ*

జనం న్యూస్ నవంబర్ 17 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బీరంగూడ మల్లికార్జున హిల్స్‌లో నందారం నరసింహ గౌడ్, రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 14వ మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా నిర్వహించారు. కన్నె స్వామి నందారం భరత్ గౌడ్, సందీప్ గౌడ్ సాన్నిధ్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా, అయ్యప్ప భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవాలయ ప్రాంగణాన్ని నిండా పూరించారు.కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరి గంగాపుత్ర నర్సింగ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్ననంద్యాల స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో, నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి “మాట్లాడుతున్న యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఆది రంగన్న

(పయనించే సూర్యుడు నవంబర్ 17 రాజేష్) మధ్యాహ్నం భోజన నిర్వహణ కార్మికుల బిల్లులో వెంటనే చెల్లించాలని యూనియన్ రాష్ట్ర కోశాధికారి రంగన్న కోరారు. ఆదివారం దౌల్తాబాద్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మధ్యాహ్నం లో భోజనా కార్మికులకు 10 నెలలుగా వేతనాలు బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ రెండు గుడ్లు కూడా రావడం లేదన్నారు. 10 నెలలుగా బిల్లులు పెండింగ్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ గద్వాల జిల్లాలో నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది.

పయనించే సూర్యుడు న్యూస్ తేదీ 17 నవంబర్ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. పేద ప్రజల సొంతింటి కల ప్రజా పాలనలో సీఎం తో సాధ్యమైనది గద్వాల మండలం మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పరిధిలోని బాస్రా చెరువు గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ

Scroll to Top