PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఎం సహాయక నిధి పేద ప్రజలకు వరం

పయనించే సూర్యుడు తేదీ 18 నవంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న .సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన.జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ.సిఎం సహాయక నిధి పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అండ అని సరితమ్మ అన్నారు.. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో అబ్దుల్ ముజీబ్ 60,000/- నర్సింహులు కోతులగిద్ద 13,500/-, నవీన్ […]

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెరుచుకున్న శబరిమల ఆలయం41రోజుల పాటు మండల పూజప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో తెరిచుకున్న శబరిమల ఆలయ తలుపులు

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మండల-మకరవిళక్కు సీజన్లో భాగంగా అయ్యప్ప ఆలయం ఆదివారం తెరుచుకుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో ఆలయ తలుపులను తెరిచారు. ఈ క్రమంలో భక్తుల భద్రత, సౌకర్యాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారుఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ గర్భగుడి నుంచి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్

భారీగా పాల్గొన్న పూర్వ విద్యార్థులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎన్నారై డాక్టర్ అలోక్ అగర్వాల్ ( పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల బూర్గులా హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల గెట్–టుగెదర్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఆనందభరితంగా ప్రగతి వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో జరిగింది. పాత స్నేహితులు మళ్లీ ఒకే చోట కలుసుకోవడంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గోపాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం గాయలతో బయటపడ్డ మరో వ్యక్తి ( పయనించే సూర్యుడు నవంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం రాయికల్ పరిధిలోని జిఎంఆర్ టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా పరిధిలోని బూరుగడ్డ తండా కు చెందిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేల్పూర్ మండల పరిషత్ స్కూల్ భావన నిర్మాణ పనులు ప్రారంభ శంకుస్థాపన చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ 1.03 కోట్ల నిధులతో చేపట్టే మండల పరిషత్ ప్రైమరి స్కూల్ భవన నిర్మాణ పనుల ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ సందర్బంగా స్వంత గ్రామంలో వివిధ అభివృద్ధి కొరకు సుమారు 2.20 లక్షల నిధులు మంజూరు ఇచ్చిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కి గ్రామ ప్రజల

Scroll to Top